కరీంనగర్ – హుజురాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామ స్టేజి వద్ద డివైడర్ను ఢీకొట్టిన ఆటో ట్రాలీ. 13 మంది వ్యవసాయ కూలీలకు గాయాలు.. హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలింపు. కందుగుల గ్రామం నుంచి భీంపల్లి గ్రామానికి వరి నాటు వేయడానికి వెళ్తుండగా జరిగిన సంఘటన
డివైడర్ను ఢీకొట్టిన ఆటో ట్రాలీ.. 13 మంది వ్యవసాయ కూలీలకు గాయాలు
Published On: January 8, 2025 10:42 am
