ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య!

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య!

* జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో విషాదం.

* పిల్లలకు పురుగుల మందు తాగించి, తర్వాత తాను తాగిన తల్లి.

* ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు ముగ్గురు మృతి.

* తల్లి, ఇద్దరు పిల్లలు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు.

* ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment