డేటా ఇంజినీరింగ్ 3 నెలలు ఉచిత శిక్షణ: మంత్రి శ్రీధర్ బాబు
టాస్క్, శ్రీ సత్య సాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో డేటా ఇంజినీరింగ్లో 90 రోజుల పాటు ఉచిత శిక్షణ ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంటుందని పేర్కొన్న మంత్రి శ్రీధర్ బాబు
అర్హులు: 2021 నుంచి 2024 మధ్యలో బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ పూర్తి చేసిన వారు
దరఖాస్తు చివరి తేది: మార్చి 1
కోర్సు పూర్తి చేసుకున్న తదుపరి నియామకాలు కల్పిస్తామని తెలిపిన మంత్రి.