సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.
సైబర్ నేరాలు పెరుగుతున్న ఈ డిజిటల్ యుగంలో, మెసేజింగ్ యాప్లు నేరగాళ్లకు వేదికగా మారాయి.
హోంశాఖ నివేదిక ప్రకారం, 2024 తొలి మూడు నెలల్లో వాట్సాప్లో 43,797, టెలిగ్రామ్లో 22,680, ఇన్స్టాగ్రామ్లో 19,800 మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి.._
గూగుల్ సేవలతో పాటు అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్లు కూడా ఈ మోసాలకు ఉపయోగించబడుతున్నాయి.._
సైబర్ మోసాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొంది.._
డిజిటల్ లెండింగ్ యాప్ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఆయా సామాజిక మాధ్యమాలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది.._