రైలు పట్టాలపై పబ్జీ ఆడుతూ ముగ్గురు యువకులు మృతి

బీహార్ – పశ్చిమ చంపారన్ జిల్లాలో మాన్సాతోలాలో రైలుపట్టాలపై పబ్జీ ఆడిన ముగ్గురు కుర్రాళ్లు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటంతో రైలు వస్తున్న సంగతి వారు గుర్తించలేదు. వారిపైనుంచి రైలు వెళ్లడంతో.. అందరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

Join WhatsApp

Join Now

Leave a Comment