ఘోరం.. ఛత్తీస్ ఘఢ్ లో దారుణం… పాశవికంగా జర్నలిస్టు హత్య

*చంపి, గుండెను బయటకు తీశారు!*

* ఛత్తీస్ ఘఢ్ లో జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్ ను అత్యంత ఘోరంగా చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది.

* అతడిని చంపి గుండెగుండెను బయటకు తీశారని, కాలేయం 4 ముక్కలైందని గుర్తించారు.

* పక్కటెముకలు 5 చోట్ల, తలపై 15 చోట్ల ఎముకలు విరిగిపోయాయి. ₹120 కోట్ల విలువైన రోడ్డు కాంట్రాక్టులో అవినీతి జరిగిందని ముకేశ్ కథనాలు ప్రసారం చేశారు.

* ఆ కొన్నిరోజులకే కాంట్రాక్టర్ ఇంటి సెప్టిక్ ట్యాంకులో ముకేశ్ డెడ్ బాడీ లభ్యమైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment