నార్సింగీలో జంట హత్యల‌‌ కలకలం..!!

రంగారెడ్డి – పుప్పాల గూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టపై పై జంట హత్యలు..

బండ రాళ్లతో మోది.. అతి దారుణంగా హత్య చేసిన దుండగులు..

మహిళను హత్య చేసి.. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు..!!

 

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment