మృతుడుది సొంత గ్రామం పాతపట్నం
విశాఖపట్నం : విశాఖలో ఒకరు చనిపోయిన ఘటన గురువారం రాత్రి వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం పాతపట్నానికి చెందిన గిల్లంగి అరవింద్ (43) జీవీఎంసీ 6వ వార్డ్లో మధురవాడ కొమ్మాది SSVD అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ఆయన తన ప్లాట్లోనే ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. గతంలో ఆయన 6వ వార్డు కార్పొరేటర్ ప్రియాంక వద్ద పీఏగా పనిచేశారు. పీఎంపాలెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.