గురుకుల పాఠశాలలో విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని ఆమనగల్లు గురుకుల పాఠశాలలో స్పిరిట్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పదవ తరగతి విద్యార్ధిని
స్నేహితురాలు మాట్లాడడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలిపిన తోటి విద్యార్థినులు
చికిత్స నిమిత్తం నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు