
Harish B
Butter Fly Effect : మీకు తెలుసా? పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా ఒక హిందువు అని ?
Butter Fly Effect : మీకు తెలుసా? పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా ఒక హిందువు అని ? Butterfly Effect గురించి మీరు వినివుంటారు. ఈ సిద్ధాంతం ప్రకారం, ప్రపంచంలో ...
బెట్టింగ్ యాప్ల నిజమైన స్వరూపం
అసలు బెట్టింగ్ యాప్లు ఎలా పని చేస్తాయి? వాటి అల్గోరిథం ఏమిటి? వాటి ఎజెండా ఏమిటి? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బెట్టింగ్ యాప్ల వెనుక పెద్ద మాఫియా ఉంటుంది, వాటిని బ్యాన్ ...
2027 నాటికి భారతదేశంలో 400,000 పాయింట్ల EV ఛార్జింగ్ నెట్వర్క్ !
2027 నాటికి భారతదేశంలో 400,000 పాయింట్లకు తన EV ఛార్జింగ్ నెట్వర్క్ను విస్తరించడం గురించి Tata.ev ఒక ప్రకటన చేసింది. ఈ ప్రణాళిక EVల స్వీకరణను ప్రోత్సహించడానికి EVల శ్రేణి ఆందోళనను తొలగించాలని ...
మాతో పెట్టుకుంటే నిప్పుతో గేమ్స్ ఆడటమే.. కేంద్రానికి డిప్యూటీ సీఎం ఉదయనిధి
కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య హిందీ వివాదం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా, త్రిభాషా విధానంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తాము ...
ఉపాధ్యాయ ఓటర్లను కలిసిన ఎంపీ ఈటెల రాజేందర్
ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్తూ చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజెపి బలపరిచిన అభ్యర్థి సర్వోత్తమ రెడ్డి తరపున ప్రచారం నిర్వహిస్తూ, ...
హ్యాపీ బర్త్ డే కేసీఆర్ : తెలంగాణ ప్రజానాయకుడు
కేసీఆర్ (KCR) అంటే కేవలం మూడు అక్షరాలే కాదు.. నాలుగు కోట్ల మంది ప్రజల గుండెచప్పుడు. ప్రత్యేక తెలంగాణకు ఊపిరి ఇచ్చిన వ్యక్తి. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఉద్యమాన్ని ...
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దుండగులు దాడి?
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఇంటిపై దాడికి పాల్పడ్డారు. వీర రాఘవ రెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి వచ్చి దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి తన అనుచరులతో ...
August 15 నాడు జెండా ఎగరవేయడానికి మరియు జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి తేడా ఏంటో తెలుసా..?
ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ...
Padma Awards 2025: పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం.. స్పోర్ట్స్ కేటగిరీలో ఒక్కరికే
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. 2025 సంవత్సరానికి గాను మొత్తం 30 మంది అవార్డుల కోసం ఎంపికయ్యారు. ఇందులో క్రీడల విభాగం నుంచి కేవలం ఒకే ...
జగన్ మోహన్ రెడ్డి అత్యంత ప్రజాధరణ కలిగిన నాయకుడు! Mass Leader : విజయసాయిరెడ్డి
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.. నా రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించారు.. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా.. జగన్తో అన్నీ మాట్లాడాకే రాజీనామా చేశా.. భవిష్యత్లో రాజకీయాల గురించి మాట్లాడను.. నన్ను ఎన్ని ...