
Samara Shankam Desk
సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారు అంటూ షర్మిల ధ్వజమెత్తారు
సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారు అంటూ షర్మిల ధ్వజమెత్తారు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నేడు రూ.3.22 లక్షల కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టడంపై రాష్ట్ర కాంగ్రెస్ ...
ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ దిశగా ప్రభుత్వం అడుగులు
ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ దిశగా ప్రభుత్వం అడుగులు రాష్ట్రంలో రానున్న ఐదేళ్లో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీసుకురావాలన్న విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సంకల్పాన్ని సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ...
రూ. 48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అచ్చెన్నాయుడు
రూ. 48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అచ్చెన్నాయుడు ఏపీ అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ...
శివయ్య లింగం కొట్టేశారండయ్
శివయ్య లింగం కొట్టేశారండయ్ గుజరాతీయులు గగ్గోలు గుడితోపాటు గుడిలోని లింగాన్నీ మింగేసే ముఠా.. గుజరాత్ లో శివరాత్రి పర్వదినాన ఓ శివలింగాన్ని ఎత్తుకుపోయారు. అది కూడా శివరాత్రికి ముందురోజు, ప్రధాని నరేంద్ర మోదీ ...
మహిళతో అసభ్యకరంగా వీడియో కాల్ చేసిన కేసు మాధవ్ పై కేసు పెట్టిన వాసిరెడ్డి పద్మ
మహిళతో అసభ్యకరంగా వీడియో కాల్ చేసిన కేసు మాధవ్ పై కేసు పెట్టిన వాసిరెడ్డి పద్మ వైసీపీ కీలక నేతలకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, నందిగం ...
తాగునీటికి మొదటి ప్రాధాన్యతను ఇస్తూ పంటలను దృష్టిలో పెట్టుకోవాలని సూచన
తాగునీటికి మొదటి ప్రాధాన్యతను ఇస్తూ పంటలను దృష్టిలో పెట్టుకోవాలని సూచన శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లోని నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో నిర్ణయించారు. ...
ఏడు గంటలుగా పోసాని కృష్ణమురళిని విచారిస్తున్న పోలీసులు
ఏడు గంటలుగా పోసాని కృష్ణమురళిని విచారిస్తున్న పోలీసులు ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్లోని రాయదుర్గంలో పోసానిని అరెస్టు ...
భక్తులతో కలిసి స్వామి వారి రథాన్ని లాగిన నారా లోకేశ్
భక్తులతో కలిసి స్వామి వారి రథాన్ని లాగిన నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ మంగళగిరిలో జరిగిన శివరాత్రి వేడుకల్లో భక్తులతో కలిసి స్వామివారి రథాన్ని లాగారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ...
ఇటు తెలంగాణాలో.. అటు హైదరాబాద్లో.. ఇక రైసింగ్ ఆగదు సీఎం రేవంత్ రెడ్డి
ఇటు తెలంగాణాలో.. అటు హైదరాబాద్లో.. ఇక రైసింగ్ ఆగదు సీఎం రేవంత్ రెడ్డి -“రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్.. హైదరాబాద్ రైజింగ్.. అన్నప్పుడు మొదట్లో కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. జరుగుతున్న ...
భార్యను హతమార్చి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
భార్యను హతమార్చి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య AP: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో విషాదం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను హతమార్చిన భర్త అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ...