
Samara Shankam Desk
ఎంపీ రవిచంద్ర ప్రగడవరంలో ప్రత్యేక పూజలు
ఎంపీ రవిచంద్ర ప్రగడవరంలో ప్రత్యేక పూజలు మహా శివరాత్రి సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రగడవరంలో ప్రత్యేక పూజలు చేశారు.ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ పుణ్య ...
మేళ్లచెరువు శివాలయంలో మంత్రి ఉత్తమ్ పూజలు
మేళ్లచెరువు శివాలయంలో మంత్రి ఉత్తమ్ పూజలు మేళ్లచెరువు శివాలయంలో శివరాత్రి సందర్భంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతిలు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా ...
హైదరాబాద్ లో నెహ్రూ జూలాజికల్ పార్క్ ఎంట్రీ టికెట్ కొత్త రేట్లు తెలుసుకోండి
హైదరాబాద్ లో నెహ్రూ జూలాజికల్ పార్క్ ఎంట్రీ టికెట్ కొత్త రేట్లు తెలుసుకోండి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ రుసుము, జాయ్రైడ్లు, పార్కింగ్ మరియు అనేక ఇతర సేవలకు పెంచినందున హైదరాబాద్లోని కుటుంబాలకు నెహ్రూ ...
శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే
శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కూకట్ పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ పరిధిలోని శివాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ బుధవారం మహాశివరాత్రి సందర్భంగా శివాలయానికి మహా ...
బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకున్న గూడెం మహిపాల్ రెడ్డి
బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకున్న గూడెం మహిపాల్ రెడ్డి ప్రముఖ శైవ క్షేత్రం.. బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు ...
NH-65లో రోడ్డు ప్రమాదం
NH-65లో రోడ్డు ప్రమాదం మంగళవారం రాత్రి బుధేరా సమీపంలోని NH-65లో గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో గర్భిణీ స్త్రీతో సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ...
శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన..
శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన.. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. శంషాబాద్ నుండి ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం సాంకేతిక సమస్యతో 3 గంటల ఆలస్యం . ఏదైనా ...
శివాలయాల్లో భక్తుల రద్దీ
శివాలయాల్లో భక్తుల రద్దీ బుధవారం తెల్లవారుజాము నుండే భక్తులు శివుడిని పూజించడానికి మరియు శివరాత్రిని జరుపుకోవడానికి ఆలయాలకు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే, కుటుంబాలు తమ సాంప్రదాయ దుస్తులను ధరించి, ఈ సందర్భంగా అలంకరించబడిన ...
ఇండోనేషియాలో భారీ భూకంపం
ఇండోనేషియాలో భారీ భూకంపం సులవెసి ద్వీపంలో 6.1 తీవ్రతతో భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం 2004లో సంభవించిన భూకంపం, సునామీలో 1.7 లక్షల మంది మృతి ఇండోనేషియాను మరోమారు ...
తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాలు.. ఉత్సవాలకు సిద్ధమైన శివయ్యలు.
తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాలు.. ఉత్సవాలకు సిద్ధమైన శివయ్యలు..!! మహాశివుడికి ఎంతో ఇష్టమైన రోజు మహా శివరాత్రి. అందుకే భక్తులు ఆ రోజంతా శివ నామాన్ని స్మరిస్తారు. రాత్రంతా జాగారం చేస్తారు. భోళా ...