
Samara Shankam Desk
నీళ్లు పెట్టండి మహాప్రభో
నీళ్లు పెట్టండి మహాప్రభో యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో ఇండ్లల్లోకి నీళ్లు రాక గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు డబ్బులు ఇచ్చి ట్యాంకర్లతో నీళ్లు పోయించుకుంటున్నారు. ...
తెలంగాణాలో పెట్టుబడులకు క్వీన్ ల్యాండ్స్ ఆసక్తి
తెలంగాణాలో పెట్టుబడులకు క్వీన్ ల్యాండ్స్ ఆసక్తి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆస్ట్రేలియా క్వీన్స్ల్యాండ్ స్టేట్కు చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో ...
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు విచారణ మార్చి 4కు వాయిదా
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు విచారణ మార్చి 4కు వాయిదా ఇవాళ్టి విచారణకు స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి గైర్హాజరు స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి కోరడంతో మార్చి 4కు ...
పోలింగ్ రోజు ప్రైవేటు స్కూల్స్, కాలేజీలకు సెలవు ఇవ్వండి. కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ప్రకటన!
పోలింగ్ రోజు ప్రైవేటు స్కూల్స్, కాలేజీలకు సెలవు ఇవ్వండి. కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ప్రకటన! “ఈనెల 27న గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు సంబంధించి విలువైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పట్టభద్రులు అందరికీ అవకాశాన్ని ...
నేడు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ విచారణ… తుది తీర్పు వచ్చే అవకాశం
నేడు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ విచారణ… తుది తీర్పు వచ్చే అవకాశం నేడు 11:30 గంటలకు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ గత విచారణలో ...
చిలకం మధుసూదన్ రెడ్డికి కీలక బాధ్యతలు
చిలకం మధుసూదన్ రెడ్డికి కీలక బాధ్యతలు జనసేన ఆవిర్భావ వేడుకలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఆ పార్టీ సమన్వయకర్తలను సోమవారం నియమించింది. అనంతపురం పార్లమెంట్ కు టీసీ వరుణ్, హిందూపురం. పార్లమెంట్ కు ...
బెంగళూరులో ప్రైవేట్ పాఠశాలలు ఫీజులను 30% వరకు పెంచడంతో తల్లిదండ్రులు ఆగ్రహం
బెంగళూరులో ప్రైవేట్ పాఠశాలలు ఫీజులను 30% వరకు పెంచడంతో తల్లిదండ్రులు ఆగ్రహం బెంగళూరులోని తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు పెంచడం వల్ల కొన్ని సంవత్సరాల వ్యవధిలో తాము అధిక మొత్తాలు ...
విద్యార్థి చెయ్యి విరిగేలా చితకబాదిన హాస్టల్ వార్డెన్
విద్యార్థి చెయ్యి విరిగేలా చితకబాదిన హాస్టల్ వార్డెన్ శుక్రవారం సంఘటన జరగగా, మూడు రోజులైనా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వని వార్డెన్ అర్చన హన్మకొండ జిల్లా కేంద్రంలోని కాకాజీ కాలనీలో ఒకే కాంపౌండ్ లో ...
ఢిల్లీ సీఎం ఆఫీస్లో అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలు తొలగింపు
ఢిల్లీ సీఎం ఆఫీస్లో అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలు తొలగింపు ఢిల్లీలో రేఖా గుప్తా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ తొలిసారి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే ...
చిన్న కొండూరు గ్రామంలో భారత రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశం
చిన్న కొండూరు గ్రామంలో భారత రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశం సోమవారం రోజున చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలో భారత రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ...