
Samara Shankam Desk
బీఆర్ఎస్ పార్టీకి అందిస్తున్న సేవలు అభినందనీయం-మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల
బీఆర్ఎస్ పార్టీకి అందిస్తున్న సేవలు అభినందనీయం-మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన 12వ, వార్డు మాజీ కౌన్సిలర్ తాడూరి శిరీష పరమేష్ బీఆర్ఎస్ పార్టీకి అందిస్తున్న సేవలు అభినందనీయమని మునుగోడు ...
త్వరలోమారనున్న ఫ్యూచర్ సిటీ రూపురేఖలు.?
త్వరలోమారనున్న ఫ్యూచర్ సిటీ రూపురేఖలు.? హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ వరుసలో నాలుగో సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయా లన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత దిశగా అడుగులు పడుతున్నాయి. ఇది కాలుష్యరహిత ...
ఏపీలో రికార్డ్ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి.
ఏపీలో రికార్డ్ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి. ఏపీజెన్కో గతంలో ఎన్నడూ లేనంతగా నిన్న 241.523 మిలియన్ యూనిట్ల (MU) విద్యుత్ ఉత్పత్తి చేసింది. విజయవాడ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (VTPS) ...
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది కోసం కొనసాగుతున్న చర్యలు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది కోసం కొనసాగుతున్న చర్యలు. టన్నెల్ లో చిక్కుకున్న 8 మందిని గుర్తించే ప్రక్రియ వేగవంతం “ఆక్వా ఐ” పరికరాన్ని టన్నెల్ లోకి పంపించిన నేవీ టన్నెల్ ...
పల్టీ కొట్టిన కారు.
అదుపు తప్పి పల్టీ కొట్టిన కారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం పరిధిలో కడియాల కుంట గ్రామంలో నిన్న రాత్రి కారు అదుపు తప్ప పల్టీ కొట్టి వరి చేనులో దూసుకెళ్ళింది. ...
మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!
మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన! ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్-మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ ...
వరంగల్లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో సంచలన విషయాలు
వరంగల్లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో సంచలన విషయాలు ప్రియుడికి సుపారి ఇచ్చి భర్తను హత్యచేయించాలని చూసిన భార్య సంగారెడ్డిలో మర్డర్ ప్లానింగ్.. వరంగల్లో అటాక్ డాక్టర్ సుమంత్ రెడ్డి, ఫ్లోరాకి ...
రాజన్న భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తాం: ప్రభుత్వ విప్ ఆది
రాజన్న భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తాం: ప్రభుత్వ విప్ ఆది రాజన్న భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం మహాశివత్రి ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ...
పాకిస్థానీ టెర్రరిస్టు గ్రూపులు ఐసీసీ మెగా ఈవెంట్ ఛాంపియన్స్ ట్రోఫీని టార్గెట్ చేసినట్లు ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.
పాకిస్థానీ టెర్రరిస్టు గ్రూపులు ఐసీసీ మెగా ఈవెంట్ ఛాంపియన్స్ ట్రోఫీని టార్గెట్ చేసినట్లు ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. పాకిస్థానీ టెర్రరిస్టు గ్రూపులు ప్రస్తుతం ఆ దేశంలో జరుగుతున్న ఐసీసీ మెగా ...
నెటిజన్ల నుండి ప్రశంసలు పొందుతున్న చైతన్య మరియు శోభిత
నెటిజన్ల నుండి ప్రశంసలు పొందుతున్న చైతన్య మరియు శోభిత నాగ చైతన్య మరియు అతని భార్య శోభిత ధులిపాల ఇటీవల హైదరాబాద్లోని సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్ను సందర్శించారు. అక్కడ ...