
Samara Shankam Desk
రేపు, ఎల్లుండి పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
రేపు, ఎల్లుండి పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు, ఎల్లుండి పులివెందులలో పర్యటించనున్నారు. ఈ నెల 26న వైయస్ఆర్ ఫౌండేషన్, ఎల్వీ ప్రసాద్ ...
క్రీడాకారిణి వర్షితను అభినందించిన వర్సిటీ వీసీ
క్రీడాకారిణి వర్షితను అభినందించిన వర్సిటీ వీసీ అఖిల భారత మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం గెలుచుకున్న ఎచ్చెర్లలోని డా. బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ క్రీడాకారిణి గుజ్జుల వర్షితను, వైస్-ఛాన్సలర్ ఆచార్య ...
గంట్యాడ మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
గంట్యాడ మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ తరుపున సోమవారం గంట్యాడ మండలం నరవ, కొటారుబిల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ...
పోలీసు శాఖకు వెన్నుముఖగా ఆర్ముడ్ రిజర్వు పోలీసులు
పోలీసు శాఖకు వెన్నుముఖగా ఆర్ముడ్ రిజర్వు పోలీసులు ఆర్ముడ్ రిజర్వు పోలీసులకు 14రోజులు నిర్వహించిన పునశ్చరణ తరగతుల ముగింపు కార్యక్రమం సోమవారం విజయనగరం జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ...
గవర్నర్ ప్రసంగంలో పసలేదు: వైఎస్ షర్మిల
గవర్నర్ ప్రసంగంలో పసలేదు: వైఎస్ షర్మిల గవర్నర్ ప్రసంగంలో పసలేదు, దిశా-నిర్దేశం అంతకన్నా లేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’వేదికగా ఆమె పోస్ట్ చేశారు. ...
అద్భుతం.. పెన్సిల్ మొనపై పరమేశ్వరుని కళాఖండం
అద్భుతం.. పెన్సిల్ మొనపై పరమేశ్వరుని కళాఖండం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన వెంకటేశ్ తన టాలెంట్తో అందరిని ఆశ్చర్యకితులను చేస్తున్నాడు. తనలోని సూక్ష్మకళాతో అద్భుత చిత్రాలను రూపొందిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ...
శ్రీకాళహస్తీశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి ఆనం
శ్రీకాళహస్తీశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి ఆనం శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి ప్రభుత్వం తరుఫున మంత్రి ఆనం పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మొదటి నుంచి సీఎం ...
బంగ్లాదేశ్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి.. ఒకరి మృతి
బంగ్లాదేశ్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి.. ఒకరి మృతి బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్ జిల్లాలోని సోమవారం ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ఒకరి మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని స్థానిక వ్యాపారి ...
అనకాపల్లి నూకాంబిక జాతర రాష్ట్ర పండగగా గుర్తించండి: ఎమ్మెల్యే
అనకాపల్లి నూకాంబిక జాతర రాష్ట్ర పండగగా గుర్తించండి: ఎమ్మెల్యే ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర ని రాష్ట్ర పండగగా ప్రకటించాలని కోరుతూ అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సోమవారం ఉప ...
వైసీపీ నేతలు ప్రతిపక్ష హోదా కోసం పోరాడడం దారుణం: పార్థసారథి
వైసీపీ నేతలు ప్రతిపక్ష హోదా కోసం పోరాడడం దారుణం: పార్థసారథి అసెంబ్లీలో వైసీపీ నేతల వ్యవహారశైలి దిగుజారుడుతనానికి నిదర్శనం అని మంత్రి పార్థసారథి అన్నారు. మాజీ సీఎం జగన్ సహా వైసీపీ నేతలు ...