
Samara Shankam Desk
సామూహిక వివాహం చేసుకున్న జంటలకు యూపీ సర్కారు రూ.35 వేల నజరానా
సామూహిక వివాహం చేసుకున్న జంటలకు యూపీ సర్కారు రూ.35 వేల నజరానా ఓ మహిళకు మూడేళ్ల క్రితమే పెళ్లి అయింది. భర్తతో గొడవల నేపథ్యంలో ఆరు నెలల క్రితం పుట్టింటికి చేరింది. విడాకుల ...
ప్రజా సమస్యలపై సభలో మాట్లాడతారని అనుకున్నామని వెల్లడి
ప్రజా సమస్యలపై సభలో మాట్లాడతారని అనుకున్నామని వెల్లడి అసెంబ్లీకి హాజరు వేయించుకుని వెళ్లడానికే వైసీపీ అధినేత జగన్, ఆయన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినట్లుందని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఉదయం ...
జనసేనకు వచ్చినన్ని సీట్లు కూడా వైసీపీకి రాలేదని పవన్ ఎద్దేవా
జనసేనకు వచ్చినన్ని సీట్లు కూడా వైసీపీకి రాలేదని పవన్ ఎద్దేవా వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలంటూ ఏపీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు ...
జిల్లా మంత్రులు ఇద్దరు ఉన్న కృష్ణా బోర్డు ను ప్రశ్నించలేని దుస్థితిలో ఉన్నారు… మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ..
జిల్లా మంత్రులు ఇద్దరు ఉన్న కృష్ణా బోర్డు ను ప్రశ్నించలేని దుస్థితిలో ఉన్నారు… మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి .. మునుగోడు నియోజకవర్గం స్థాయి బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య ...
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది కోసం కొనసాగుతున్న చర్యలు
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది కోసం కొనసాగుతున్న చర్యలు * టన్నెల్ లో చిక్కుకున్న 8 మందిని గుర్తించే ప్రక్రియ వేగవంతం * “ఆక్వా ఐ” పరికరాన్ని టన్నెల్ లోకి పంపించిన ...
కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో భారీ చోరీ
కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో భారీ చోరీ కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్లో భారీ చోరీ జరిగింది. ప్రతాపవాడకు చెందిన రాఘవరెడ్డి ఇంట్లోకి ఆదివారం రాత్రి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న ...
బీ ఆర్ కే కన్వెన్షన్ హాల్ ప్రారంభించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
బీ ఆర్ కే కన్వెన్షన్ హాల్ ప్రారంభించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం నూతన హంగులతో ఏర్పాటు చేసిన బీ ఆర్ కే కన్వెన్షన్ హాల్ ను ...
చౌటుప్పల్ లో చికెన్ మేళ భారీగా హాజరైన ప్రజలు
చౌటుప్పల్ లో చికెన్ మేళ భారీగా హాజరైన ప్రజలు చౌటుప్పల్ పట్టణ కేంద్రం వలిగొండ రోడ్డు వద్ద చికెన్, ఎగ్ మేళ నిర్వహించారు. వెంకాబ్, స్థానిక పౌల్ట్రీ ట్రేడర్స్ ఆధ్వర్యంలో చికెన్ మేళ ...
సిపిఎం జిల్లా క్లాసుల సందర్భంగా 1వ తేదీన పిల్లాయిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న బహిరంగ సభను జయప్రదం చేయండి – సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపు
సిపిఎం జిల్లా క్లాసుల సందర్భంగా 1వ తేదీన పిల్లాయిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న బహిరంగ సభను జయప్రదం చేయండి – సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపు మార్చి 1, 2 ...
ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్పోరేట్ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 28న ఢిల్లీలో ఆలిండియా సదస్సు ను జయప్రదం చేయండి
ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్పోరేట్ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 28న ఢిల్లీలో ఆలిండియా సదస్సు ను జయప్రదం చేయండి సీపీఐ ఎం.ఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ గడ్డం ...