
Samara Shankam Desk
తాటి కల్లు రుచి చూచిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్
తాటి కల్లు రుచి చూచిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మంథని, ఫిబ్రవరి 23, సమర శంఖం:- తెలంగాణలో సురాపానం గా భావించే తాటి కల్లు ఆరోగ్యానికి దివ్య ఔషధంగా పని చేస్తుందని ...
నల్గొండ జిల్లాలో 7000 కోళ్లు మృతి.
నల్గొండ జిల్లాలో 7000 కోళ్లు మృతి. * కేతపల్లి మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామంలో బర్డ్ ఫ్లూ వ్యాధితో 7000 కోళ్లు మృతి * హైదరాబాద్ నుండి జోనల్ డాక్టర్లు వచ్చి పలుమార్లు ...
ప్రధాని ముఖ్య కార్యదర్శిగా శక్తికాంతదాస్.
ప్రధాని ముఖ్య కార్యదర్శిగా శక్తికాంతదాస్. దేశ ప్రధాని మోదీ ముఖ్య కార్యదర్శిగా ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ నియమితులయ్యారు. ఈ మేరకు క్యాబినెట్ వ్యవహారాల కార్యదర్శి మినీశా సక్సెనా ఓ ప్రకటన ...
డేటా ఇంజినీరింగ్ 3 నెలలు ఉచిత శిక్షణ: మంత్రి శ్రీధర్ బాబు
డేటా ఇంజినీరింగ్ 3 నెలలు ఉచిత శిక్షణ: మంత్రి శ్రీధర్ బాబు టాస్క్, శ్రీ సత్య సాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో డేటా ఇంజినీరింగ్లో 90 రోజుల పాటు ఉచిత శిక్షణ ట్రైనింగ్ ...
మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు.
మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు. ప్రభుత్వ అధికారులే బీఆర్ఎస్ పార్టీ కోవర్టులుగా పనిచేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో పనిచేసిన అధికారులు ఇప్పుడు కూడా అవే స్థానాల్లో ఉన్నారు.. వారు బీఆర్ఎస్ పార్టీకి ...
ఆ ముగ్గురు అధికారులను ఏపీలో రిపోర్ట్ చేయండి : కేంద్ర హోంశాఖ
ఆ ముగ్గురు అధికారులను ఏపీలో రిపోర్ట్ చేయండి : కేంద్ర హోంశాఖ తెలంగాణలో పనిచేస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్లో శనివారం రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రహదారిభద్రత ...
ప్రమాదంపై సీఎం సమీక్ష
ప్రమాదంపై సీఎం సమీక్ష ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఘటన స్థలాన్ని సందర్శించి వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాగునీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ ...
సీఎం రేవంత్ కు ప్రధాని మోడీ ఫోన్ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ఆరా
సీఎం రేవంత్ కు ప్రధాని మోడీ ఫోన్ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ఆరా నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి ఎ. ...
IRCTC కొత్త నియమాలు…. తత్కాల్ టికెట్ బుకింగ్ సమయం మార్పు
IRCTC కొత్త నియమాలు…. తత్కాల్ టికెట్ బుకింగ్ సమయం మార్పు భారతీయ రైల్వేలు (IRCTC) ఈరోజు కొన్ని ముఖ్యమైన నియమ మార్పులను ప్రవేశపెట్టింది. తత్కాల్ టికెట్ బుకింగ్ నియమాలు 2025లో రాత్రికి రాత్రే ...
నడి రోడ్డుపై కన్న తండ్రిని పొడిచి చంపిన కసాయి కొడుకు
నడి రోడ్డుపై కన్న తండ్రిని పొడిచి చంపిన కసాయి కొడుకు హైదరబాద్ ఫిబ్రవరి 21, సమర శంఖం:- నగరంలో ఈ మధ్య దారుణ హత్యలు పెరిగిపోతున్నాయి, పట్టపగలే హత్యలు జరుగుతుండడం అందరినీ ఆశ్చర్యానికి ...