
Samara Shankam Desk
శివరాజ్ సింగ్ కు రైతుల కష్టాలు తెలుసన్న రామ్మోహన్ నాయుడు
శివరాజ్ సింగ్ కు రైతుల కష్టాలు తెలుసన్న రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మిర్చి రైతుల అంశంపై నేడు కేంద్ర వ్యవసాయ ...
అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి
అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం రాయదుర్గం ఎమ్మెల్యే, విప్ కాలువ శ్రీనివాసులును అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నాయకులు కోరారు. ఎమ్మెల్యే నివాసంలో కలిసి ...
విద్యాశాఖ అధికారులతో ఎమ్మెల్యే అమిలినేని సమీక్ష
విద్యాశాఖ అధికారులతో ఎమ్మెల్యే అమిలినేని సమీక్ష కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ రావుతో పాఠశాలల పురోగతి, వసతి, నాడు-నేడులో ఆగిన పనులకు సంబంధించి ఎమ్మెల్యే అమిలినేని ...
పి -4సర్వే ప్రక్రియ వేగవంతం చేయండి: కలెక్టర్
పి -4సర్వే ప్రక్రియ వేగవంతం చేయండి: కలెక్టర్ పూర్తి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా గ్రామాలలో, వార్డు సచివాలయ సిబ్బందిచే పి4 సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సచివాల ...
చేనేత వస్త్రాలపై ఏపీ – తమిళనాడు రాష్ట్రాల మధ్య ఒప్పందం
చేనేత వస్త్రాలపై ఏపీ – తమిళనాడు రాష్ట్రాల మధ్య ఒప్పందం ఏపీ – తమిళనాడు రాష్ట్రాలలోని చేనేత కార్మికులకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు త్వరలో శుభవార్త చెప్పనున్నాయి. చేనేత వస్త్రాల అమ్మకాలకు సంబంధించి ...
ఏపీపీఎస్సీ మొండిగా వ్యవహరించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న షర్మిల
ఏపీపీఎస్సీ మొండిగా వ్యవహరించాల్సిన అవసరం ఏమొచ్చిందన్న షర్మిల గ్రూప్-2 మెయిన్స్ అభ్యర్థుల ఆందోళనలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. గ్రూప్-2 అభ్యర్థులతో చంద్రబాబు ప్రభుత్వం చర్చించాలని డిమాండ్ చేశారు. 2023 ...
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సక్సెస్ స్టోరీ
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సక్సెస్ స్టోరీ రేఖా గుప్తా బీకామ్ చదువుతూనే విద్యార్థి నేతగా ఏబీవీపీ తరఫున చురుకైన పాత్ర పోషించేవారు. 1996లో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా చేశారు. ...
ఏపీలో 1,535 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు
ఏపీలో 1,535 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,535 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్ వెల్లడించారు. “ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 1 ...
అందని ఎస్సారెస్పీ జలాలు..ఆగని రైతుల ఆందోళనలు..
అందని ఎస్సారెస్పీ జలాలు..ఆగని రైతుల ఆందోళనలు.. నీటిని విడుదల చేసేంతవరకు ధర్నా ఆపమని భీష్మించిన రైతులు.. వేసవికాలం వరి పంట సాగుకు ప్రతి సంవత్సరం ఎస్సారెస్పీ జలాలు వస్తుండడంతో ఈ సంవత్సరము కూడా ...
శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య ఖమ్మంలోని ఇల్లందు క్రాస్ వద్ద ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న డేగల యోగానందిని(17) అనే ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ...