
Samara Shankam Desk
ASI గా పదోన్నతి పొందిన బిచ్చా నాయక్
ASI గా పదోన్నతి పొందిన బిచ్చా నాయక్ మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బిచ్చ నాయక్ ఏఎస్ఐ గా పదోన్నతి పొందారు
కాళ్లు మొక్కుతా.. భూ పరిహారం ఇప్పించండి అంటూ తహసీల్దార్ కాళ్లపై పడి ప్రాధేయపడ్డ రైతు
కాళ్లు మొక్కుతా.. భూ పరిహారం ఇప్పించండి అంటూ తహసీల్దార్ కాళ్లపై పడి ప్రాధేయపడ్డ రైతు కరీంనగర్ – శంకరపట్నం మండలం తాడికల్ శివారులో పూర్తిస్థాయి భూ పరిహారం అందలేదంటూ NH-563 నిర్మాణ పనులకు ...
తీరు మారకపోతే హైడ్రాను మూసేస్తాం జాగ్రత్తా హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
తీరు మారకపోతే హైడ్రాను మూసేస్తాం జాగ్రత్తా హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం మీరేమన్న దోపిడి దొంగలా? సెలవు రోజుల్లో, తెల్లవారుజామున కూల్చివేతలు ఎందుకు అంటూ హైడ్రాను నిలదీసిన హైకోర్టు సెలవు రోజుల్లో కూల్చివేతలు ...
నార్సింగిలో డ్రగ్స్ పార్టీపై పోలీసుల దాడులు
నార్సింగిలో డ్రగ్స్ పార్టీపై పోలీసుల దాడులు ఐదుగురికి డ్రగ్స్ పాజిటివ్, రిమాండ్కు తరలింపు డ్రగ్స్ కేసులో రెండోసారి పట్టుబడ్డ ప్రియాంకారెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జిఆర్సి రెసిడెన్సీ భవనంలో మధ్యాహ్నం ...
ఎంపీ వద్దిరాజు కుటుంబంతో మహా కుంభమేళాలో
ఎంపీ వద్దిరాజు మహా కుంభమేళాలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర-విజయలక్మీ దంపతులు మహా కుంభమేళ సందర్భంగా ప్రయాగరాజ్ వద్ద త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించారు.మహా కుంభమేళ 144 సంవత్సరాలకొకసారి జరుగుతుందన్న విషయం తెలిసిందే.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ...
ఖైదీలకూ కుంభమేళా పుణ్యస్నానాలు
ఖైదీలకూ కుంభమేళా పుణ్యస్నానాలు యూపీ ప్రభుత్వం 75 జైళ్లలో ఉన్న 90,000 మంది ఖైదీలకు పుణ్యస్నానం చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం నుంచి పవిత్ర జలాలను ట్యాంకర్ల ...
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టాల్లో ముగిశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టాల్లో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూలతలతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ఒరవడిని ...
ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తా ప్రమాణం
ఢిల్లీ సీఎంగా రేఖాగుప్తా ప్రమాణం దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం మధ్యాహ్నం రామ్లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం చేశారు.లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ...
2023 వరల్డ్ కప్ ఫైనల్ నుంచి ఇప్పటివరకు వరుసగా 11 సార్లు టాస్ ఓడిన వైనం
2023 వరల్డ్ కప్ ఫైనల్ నుంచి ఇప్పటివరకు వరుసగా 11 సార్లు టాస్ ఓడిన వైనం వన్డేల్లో వరుసగా అత్యధిక మ్యాచ్లలో(11) టాస్ ఓడిన జట్టుగా నెదర్లాండ్స్ పేరిట ఉన్న రికార్డును భారత్ ...
వల్లభనేని వంశీ కస్టడీ, హెల్త్ పిటిషన్లను ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈరోజు విచారించింది
వల్లభనేని వంశీ కస్టడీ, హెల్త్ పిటిషన్లను ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈరోజు విచారించింది గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి, ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేసిన కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ...