Samara Shankam Desk

వీటీసీఈటీ ప్రవేశ పరీక్షను వినియోగించుకోవాలి

వీటీసీఈటీ ప్రవేశ పరీక్షను వినియోగించుకోవాలి నల్గొండ పట్టణంలోని స్థానిక సాగర్ రోడ్డులో ఉన్న బత్తాయి మార్కెట్ ఎదురుగా ఉన్న ఓల్డ్ పోప్ పాల్ కాలేజీ బిల్డింగ్ లో గల సాంఘిక సంక్షేమ గురుకుల ...

కేసీఆర్ వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్

కేసీఆర్ వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ BRS పార్టీ బరితెగించి ముందుకు పోతుంది అని ఆది శ్రీనివాస్ అన్నారు. తెరాస పార్టీ భవనంలో ప్రెస్ మీట్లో అధికారుల పట్ల వ్యాఖ్యలు ...

కృష్ణా జలాల్లో తెలంగాణకు 200 టీఎంసీలు సరిపోతాయని చెప్పారని ఆగ్రహం

కృష్ణా జలాల్లో తెలంగాణకు 200 టీఎంసీలు సరిపోతాయని చెప్పారని ఆగ్రహం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో స్నేహంగా ఉంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన జల దోపిడీకి సహకరించారని తెలంగాణ ...

ఏసీబీ వలలో అశ్వాపురం మండల వ్యవసాయ శాఖా అధికారీ సాయి శంతన్ కుమార్

ఏసీబీ వలలో అశ్వాపురం మండల వ్యవసాయ శాఖా అధికారీ సాయి శంతన్ కుమార్ రైతుకు పత్తి అమ్ముకునేందుకు కూపన్ ఇవ్వడానికి రూ 30 వేలు డిమాండ్. దాడి చేసి పట్టుకున్న ఏసీబీ డి ...

మార్చి 1 నుంచి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు!

మార్చి 1 నుంచి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు! * ఐదు రోజుల పాటు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు * ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై.. సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం ...

‘పరాశక్తి’ సెట్స్ లో శివకార్తికేయన్ బర్త్ డే సెలెబ్రేషన్స్

‘పరాశక్తి’ సెట్స్ లో శివకార్తికేయన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ అమరన్‌’ లో కనిపించిన శివకార్తికేయన్ దర్శకురాలు సుధా కొంగరతో తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఇది వారి మొదటి సహకారాన్ని సూచిస్తుంది. ఈ ...

విద్యార్థినికి తీవ్ర గాయాలు

విద్యార్థినికి తీవ్ర గాయాలు ప్రకాశం జిల్లా టంగుటూరులోని గురుకుల పాఠశాలలో గురువారం వేడి పాలు మీద పడి 5వ తరగతి విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. గాయపడ్డ విద్యార్థిని ని స్థానిక ఆసుపత్రికి తరలించి ...

ఆరిజోనా రాష్ట్రంలో ఢీకొన్న రెండు చిన్న విమానాలు ప్రమాదంలో ఇద్దరి మృతి

ఆరిజోనా రాష్ట్రంలో ఢీకొన్న రెండు చిన్న విమానాలు ప్రమాదంలో ఇద్దరి మృతి అమెరికాలో వ‌రుస విమాన ప్ర‌మాదాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. గ‌త నెల 31న‌ ల్యాండ్ అవుతున్న ఓ విమానాన్ని హెలికాప్ట‌ర్ ఢీకొన్న ...

12 ఏళ్ళ బాలికపై పలుమార్లు అత్యాచారం

12 ఏళ్ళ బాలికపై పలుమార్లు అత్యాచారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడ ఓ 12 ఏళ్ళ బాలికపై ఒక యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ...

ఢిల్లీలో కొత్త యుగం మొదలు: ఏపీ సీఎం చంద్రబాబు

ఢిల్లీలో కొత్త యుగం మొదలు: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో కొత్త యుగం ప్రారంభమైందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ...