Samara Shankam Desk

సరిహద్దులో మరోసారి బరితెగించిన పాక్.. దీటైన సమాధానం ఇచ్చిన భారత సైన్యం!

సరిహద్దులో మరోసారి బరితెగించిన పాక్.. దీటైన సమాధానం ఇచ్చిన భారత సైన్యం! జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ మరోసారి బరి తెగించింది. ఎల్‌వోసీ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంఘటన ...

డిల్లీలో భూకంపం

డిల్లీలో భూకంపం ఈరోజు తెల్లవారుజామున ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ సహా పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.3గా నమోదు

మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించిన.. అదనపు కలెక్టర్ డి. వేణు.

మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించిన.. అదనపు కలెక్టర్ డి. వేణు. పెద్దపల్లి జిల్లాలో మాదకద్రవ్యాలను నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం అదనపు ...

పదేళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ మిగులు రాష్ట్రమేనని కేటీఆర్ వెల్లడి

పదేళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ మిగులు రాష్ట్రమేనని కేటీఆర్ వెల్లడి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. బీఆర్ఎస్ పదేళ్ల ...

ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం ఏపీలో త్వరలో తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 27న ...

ఇక నో వెయిటింగ్.. సిగ్నలింగ్‌ వ్యవస్థలో కొత్త విధానం

ఇక నో వెయిటింగ్.. సిగ్నలింగ్‌ వ్యవస్థలో కొత్త విధానం మనం చేరాల్సిన రైల్వేస్టేషన్ మరికొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అప్పటి వరకూ వేగంగా సాగిన మన రైలు ప్రయాణం అక్కడి నుంచి నెమ్మదిస్తుంది. ...

బంగారు గని కుప్పకూలిన ఘటన ఆఫ్రికా దేశం మాలిలో చోటుచేసుకుంది.

బంగారు గని కుప్పకూలిన ఘటన ఆఫ్రికా దేశం మాలిలో చోటుచేసుకుంది. ఓ బంగారు గని కుప్పకూలిన ఘటన ఆఫ్రికా దేశం మాలిలో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 42 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ...

ఆర్ధరాత్రి వేళ కారులో నుంచి కేకలు.. పోలీసులు వాహనం ఆపగానే

ఆర్ధరాత్రి వేళ కారులో నుంచి కేకలు.. పోలీసులు వాహనం ఆపగానే గుంటూరు జిల్లా తెనాలిలో యువకుడి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. బాధితుడు చెప్తున్న వివరాల ప్రకారం.. తెనాలిలోని సుల్తానాబాద్‌కు చెందిన మణిదీప్‌ ...

జీబీఎస్‌ వ్యాధితో చికిత్స పొందుతూ మహిళ మృతి,,ఏపీలో తొలి మరణం

జీబీఎస్‌ వ్యాధితో చికిత్స పొందుతూ మహిళ మృతి,,ఏపీలో తొలి మరణం గులియన్ బారే సిండ్రోమ్‌ కారణంగా ఏపీలో తొలి మరణం సంభవించింది. జీబీఎస్‌తో బాధపడుతున్న ఓ మహిళ గుంటూరు సర్వజన ఆస్పత్రిలో చికిత్స ...

వారి ఖాతాల్లోకి రూ.20 వేలు, మంత్రి నిమ్మల రామానాయుడు

వారి ఖాతాల్లోకి రూ.20 వేలు, మంత్రి నిమ్మల రామానాయుడు ఏపీలోని రైతులు, మత్స్యకారులకు ప్రభుత్వం త్వరలోనే శుభవార్త వినిపించనుంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీలో ...