Samara Shankam Desk

ముంబైలో బోటు ప్రమాదం సముద్రంలో పర్యాటక బోటును ఢీకొట్టిన స్పీడ్ బోటు..

ముంబైలో బోటు ప్రమాదం సముద్రంలో పర్యాటక బోటును ఢీకొట్టిన స్పీడ్ బోటు. _బోటు మునిగి పలువురు పర్యాటకుల గల్లంతు. _ప్రమాద సమయంలో పడవలో 80 మంది ప్రయాణికులు. _ 66 మందిని రక్షించిన ...

బాన్సువాడలో ఆరు రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజల ఇక్కట్లు..

నిజామాబాద్ – బాన్సువాడ మండలంలోని కథలాపూర్ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బైక్‌లపై బిందెలు పెట్టుకొని పక్కగ్రామానికి వెళ్లి నీళ్లు తీసుకుపోతున్నారు. ఆరు రోజుల నుంచి ...

విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్..

నల్గొండ – సమర శంఖమ్  వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్.   ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని ...

సర్వేల్ లో నూనె పడి విద్యార్థికి గాయాలు

8వ తరగతి విద్యార్థితో వంట చేయించిన ప్రిన్సిపాల్.. నూనె పడి విద్యార్థికి గాయాలు అయ్యాయి. భువనగిరి – నారాయణపురం మండలంలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో వంట మనుషులు లేకపోవడంతో 8వ తరగతి విద్యార్థితో ...

ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి:కలెక్టర్ ఇలా త్రిపాఠి ..

ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన కార్యక్రమాన్ని హడావిడిగా కాకుండా, జాగ్రత్తగా చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సర్వే బృందాలను ఆదేశించారు. బుధవారం వారు నల్గొండ జిల్లా, కొండమల్లేపల్లి మండలం గుర్రపు తండా ...

ఆటో డ్రైవర్ల వేషధారణలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు..

హైదరాబాద్: ఆటో డ్రైవర్ల యూనిఫామ్ లు ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం అసెంబ్లీకి వచ్చారు. ఆటోను నడుపుకుంటా అసెంబ్లీకి కేటీఆర్ వెళ్లారు. ఆటో డ్రైవర్లకు ఎన్నికల మేని ఫెస్టోలో ఇచ్చిన హామీలను ...

మోడల్ స్కూల్ విద్యార్థులపై దాడికి పాల్పడ్డ ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి- ఎస్ఎఫ్ఐ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్..

మోడల్ స్కూల్ విద్యార్థులపై దాడికి పాల్పడ్డ ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి- ఎస్ఎఫ్ఐ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేశారు. పాఠశాలలో ప్రిన్సిపాల్ విచారించి గాయపడిన విద్యార్థిని పరామర్శించిన ఎస్ఎఫ్ఐ వ్యవసాయ ...

పరిగి పురపాలక సంఘం మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాల క్రీడోత్సవాలు..

వికారాబాద్ జిల్లా పరిగి పురపాలక సంఘం మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాల క్రీడోత్సవాలు పురపాలక చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ఎ, స్సై సంతోష్ కుమార్  ప్రారంభించారు. పరిగి పట్టణ కేంద్రంలోని ...

ఆటోడ్రైవర్లకు సంఘీభావంగా ఆటోల్లో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు…

ఆటోడ్రైవర్లకు సంఘీభావంగా ఆటోల్లో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు… ఇప్పటివరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల జాబితాను ఇచ్చాము అయినా రాష్ట్ర ...

టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్..

  బుధవారం టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించారు. నెక్లెస్ ...