Samara Shankam Desk

గోదాదేవి అమ్మవారికి పసుపు సుగంధ ద్రవ్యాలతో నవ కలశ పంచామృతాభిషేక సేవ శోభాయమానంగా స్వర్ణగిరీషుడి తిరువీధి ఉత్సవ సేవ..

యాదాద్రి భువనగిరి జిల్లా డిసెంబర్ 17 సమర శంఖమ్  ధనుర్మాసం సందర్భంగా యాదాద్రి తిరుమల దేవస్థానం శ్రీ స్వర్ణగిరి దివ్య క్షేత్రంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి పసుపు సుగంధ ద్రవ్యాలతో నవ కలశ ...

జమిలి ఎన్నికల బిల్లుపై జరుగుతున్న చర్చకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వ్యతిరేకం..భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి…

యాదాద్రి భువనగిరి జిల్లా డిసెంబర్  17 సమర శంఖమ్  75 సంవత్సరాల కాన్స్టిట్యూషన్ విజయోత్సవాలు జరుపుకుంటున్న ఈ సంవత్సరంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా రూపొందించి నటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలి బిల్లును ...

లక్ష్మీ భవాని దుస్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం — ఎంపీ వద్దిరాజు రవిచంద్ర..

ఖమ్మం, ప్రతినిధి డిసెంబర్, 17 (సమర శంఖమ్ ) :- ఖమ్మంలో బీసీ గురుకుల పాఠశాల విద్యార్థిని లక్ష్మీ భవాని ఎలుకల దాడికి గురై, సరైన వైద్యం అందక, కాలు, చేయి చచ్చుబడిపోవడానికి ...

దివిస్ లెబోరేటరిస్ లిమిటెడ్ వారు 18,90,000/- విలువ గల కాటన్ బ్రాంకేట్స్ వెల్ఫేర్ హాస్టల్ కు అందజేత..

విద్యార్థుల చేతికే అందజేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు… యాదాద్రి భువనగిరి జిల్లా డిసెంబర్ 17 సమర శంఖమ్ :- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ మంగళవారం దివిస్ లెబోరేటరిస్ లిమిటెడ్ వారు ...

అల్లు అర్జున్ కీ ఎన్నేళ్ల జైలుశిక్ష పడుతుందంటే..?

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి చెందడంతో పోలీసులు అల్లు అర్జున్ ఫై 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ...

లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి సంకెళ్లు వేయటం సిగ్గుచేటు అంటూ నినాదాలు. — బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి పై నిరసన తెలిపిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు.

ఖమ్మం, ప్రతినిధి డిసెంబర్ 17 (సమర శంఖమ్) :- రైతన్నలపై కక్ష సాధింపులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మారాలంటూ.అన్యాయమవుతున్న గిరిజన రైతులకు న్యాయం జరగాలంటూ.జడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ...

గురుకులంలో ఎలుకల కలకలం…కీసరలో విద్యార్థినులను కరిచిన ఎలుకలు..దవాఖానలో చికిత్స పొందుతున్న ఐదుగురు బాలికలు.

విద్యార్థులను పట్టించుకోని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం: హరీశ్ రావు ప్రచారం పేరుతో తమాషా ఆపండి: హరీశ్ రావు.. కీసరలో విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ...

ఏపీజీవీబీ పేరు తెలంగాణ గ్రామీణ బ్యాంకు గా మార్పు తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా ఖాతాదారులకు మెరుగైన సేవలు …బ్యాంకు మేనేజర్ హర్షవర్ధన్ రెడ్డి..

కేంద్ర ఆర్థిక సేవల విభాగం ఆదేశానుసారం ఉమ్మడి అంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మారుమూల గ్రామీణ ప్రాంతాలలో ఎన్నో బ్యాంకింగ్ సేవలు అందించిన ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఇక నుండి తెలంగాణ ...

సైబర్ నేరాలు- డిజిటల్ అరెస్టు మరియు ఫెడెక్స్ కొరియర్ అంటూ మోసాల పట్ల జాగ్రత్త వహించాలి…. జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్..

— చట్టంలో డిజిటల్ అరెస్ట్ వ్యవస్థే లేదు. CBI,ED,IT అధికారులు విడియో కాల్స్ తో విచారణ చేయరు జిల్లా ప్రజలు గమనించాలి… ఇటీవల ముంబాయ్ పోలీసులమని సైబర్ నేరస్తులు సామాన్య ప్రజలను,ఉద్యోగస్తులను టార్గెట్ ...

నిరంకుశ పాలనను నిరసిస్తూ.. అన్నదాతలకు మద్దతు డాక్టర్  బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పణ. మల్కాజిగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి

రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, ఉప్పల్ ఎమ్మెల్యే ...