
Samara Shankam Desk
రాష్ట్రానికి విచ్చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
శీతాకాల విడిదికి రాష్ట్రానికి విచ్చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఘన స్వాగతం పలికారు. ...
ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇప్పించి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాలి…
మునుగోడు డిసెంబర్ 17: సమర శంఖమ్ ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ గూడపూర్ అఖిలపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం మండల తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ...
మేడ్చల్ నియోజకవర్గం కీసర మండలంలో ఉన్న గురుకులంలో విద్యార్థులకు ఎలుకలు కరిసి హాస్పిటల్ కి వెళ్ళిన విద్యార్థులను పరామర్శించడానికి వచ్చిన మేడ్చల్ నియోజకవర్గం బిజెపి పార్టీ ఇంచార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు ఖండిస్తున్న సుదర్శన్ రెడ్డి..
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలుకలు కరిచి అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులను పలకరించడానికి వస్తే ఇక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారని అన్నారు. అలాగే చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి వసతులు లేక బాత్రూమ్స్ సౌకర్యం లేక హాస్టల్లోకి ...
దండు మల్కాపురం గ్రామంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం వద్ద అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమం..
దండు మల్కాపురం గ్రామంలో శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయం వద్ద అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమం మీసాలరవి,నెల్లికంటి,హరిప్రసాద్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్ ముదిగొండ మహేష్ చే నిర్వహించడం జరుగుతుంది ఈరోజు 23వ ...
రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన మల్కాపూర్ విద్యార్థులు..
అండర్14 విభాగంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలకు మల్కాపూర్ జిల్లాపరిషత్ హై స్కూల్ నుండి 8వ తరగతి చదువుతున్న బాలికలు యు. మేఘన, యు. శ్రీజ మరియు 6వ తరగతి ...
భవిష్యత్తు ఎర్రజెండాదే…ప్రపంచంలో అనేక దేశాల్లో కమ్యూనిస్టులు అధికారంలోకి రావడమే నిదర్శనం…సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్ ..
ప్రపంచంలో అనేక దేశాల్లో పాలక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి కమ్యూనిస్టులను అధికారులకు తీసుకొచ్చారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్ ...
ప్రభుత్వ స్థలాలు కోని మోసపోవద్దూ..బోడుప్పల్ కార్పొరేషన్ ప్రజలకు మేయర్ అజయ్ యాదవ్ విజ్ఞప్తి
• ప్రభుత్వ స్థలాలు కోని మోసపోవద్దూ • బోడుప్పల్ కార్పొరేషన్ ప్రజలకు మేయర్ అజయ్ యాదవ్ విజ్ఞప్తి • రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి సర్వే • హద్దులు దాటితే చర్యలు కఠినంగా ...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు,స్వాగతం పలికిన, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..
ఆంధ్రప్రదేశ్ : సమర శంఖమ్ గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు,స్వాగతం పలికిన, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్…
మాస పౌర్ణమిని పురస్కరించుకొని…గృహ సీమలో ఇంటింటా భగవాన్ నామ సంకీర్తన సుధా స్రవంతి వేడుకలు..
చౌటుప్పల్ డిసెంబర్ 16 సమర శంఖమ్ గత 88 నెలల నుండి ఇంటింటా భగవాన్ నామ సంకీర్తన సుధా స్రవంతి కార్యక్రమాన్ని పౌర్ణమి రోజున శ్రీ భావన ఋషి కళానికేతన్ చౌటుప్పల ...
అధికారులకు సంబంధం లేదు.. పూర్తి బాధ్యత నాదే: కేటీఆర్ ..
హైదరాబాద్: సమర శంఖమ్ ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మాజీమంత్రి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఏ క్షణమైనా కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ...