
Samara Shankam Desk
దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదాని,అంబానీ లతో చేస్తున్న స్నేహం వికృత రూపం దాలుస్తుంది…సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం..
దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదాని,అంబానీ లతో చేస్తున్న స్నేహం వికృత రూపం దాలుస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా తృతీయ మహాసభల సందర్భంగా ...
నూతన ట్రాన్స్ఫర్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు..
చౌటుప్పల్ మున్సిపాలి లక్కారంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన నూతన ట్రాన్స్ఫర్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు. తాజా మాజీ జెడ్పిటిసి చిలుకూరి ...
చౌటుప్పల్ మునిసిపాలిటీ రైతుల ఆందోళన: RRR అలైన్మెంట్ మార్చాలని వినతి
చౌటుప్పల్, 16 డిసెంబర్ 2024: చౌటుప్పల్ మునిసిపాలిటీ, రూరల్ ఏరియా మరియు వలిగొండ మండలంలోని భూ నిర్వాసిత రైతులు, తమ భూముల కోసం న్యాయం కోరుతూ తీవ్ర ఆందోళనకు దిగారు. రైతులు తెలిపారు, ...
అక్రమ అరెస్ట్ లను ఖండించండి….పిడిఎస్ యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ బొల్గూరి కిరణ్ కుమార్..
PDSU ఆధ్వర్యంలో జరుగు విద్యారంగ సమస్యల పరిష్కారంకై “ఛలో అసెంబ్లీ” కార్యక్రమంలో భాగంగా PDSU తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ బొల్గూరి కిరణ్ కుమార్ ను అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు…. ఈ ...
మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి: ఎంపీ రవిచంద్ర
ఎంపీ వద్దిరాజు, మాజీ ఎంపీ హనుమంతరావు, భీమిలి ఎమ్మెల్యే గంటా, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం, నన్నపనేని,బానోతు, మాజీ ఎమ్మెల్సీ పూల, మాజీ ఛైర్మన్ వీరమల్ల తదితర ప్రముఖులతో కలిసి ...
సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం..
సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం సమాచార హక్కు చట్టం సాధన కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక.. హైదరాబాద్ డిసెంబర్ : 16 ( సమర శంఖమ్ ) సమాచార హక్కు ...
రుణమాఫీపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం…రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాగం హేమంతరావు
— రైతు బరోసా తక్షణం అమలు చేయాలి — పేదలందరికీ రూ.12వేలు ఇవ్వాలి — రైతాంగ ఆందోళనలపై నిర్భందం ఎత్తివేయాలి — రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాగం హేమంతరావు — తెలంగాణ ...
అంతా మా ఇష్టం అడ్డొస్తే … కతమే..?!
78 సర్వే నెంబర్ లోని భూమి పట్టానా..ప్రభుత్వమా భూమా ?* వ్యాపార సముదాయాలు నిర్మించడానికి అనుమతి ఎవరు ఇచ్చారు.. ఎర్రన్నల పోరాటం ఎవరికోసం…? సమస్యలపై ప్రశ్నిస్తే.. అక్రమ కేసులేనా… మునుగోడు డిసెంబర్ 16:(సమర ...
మంత్రివర్గ విస్తరణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి చోటు కల్పించాలి… తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పెద్దగొని మౌనిక రమేష్ గౌడ్..
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో చేపట్టబోయే క్యాబినెట్ విస్తరణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పెద్దగొని మౌనిక రమేష్ ...
కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. గర్భిణికి తీవ్ర గాయాలు
సిద్దిపేట – ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి రింగ్ రోడ్డు వద్ద కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురికి గాయాలు. కారులో ఉన్న గర్భిణికి తీవ్ర గాయాలు.108 ద్వారా క్షతగాత్రులను గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి ...