Samara Shankam Desk

జెండా ఊపి బస్సులను ప్రారంభించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో మునుగోడు నుండి వివిధ మార్గాల్లో నడిపేందుకు 6 నూతన ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మరికొన్ని ...

చదువు, ఆరోగ్యం పై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత…ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

సమర శంఖమ్ తెలుగు దిన పత్రిక చౌటుప్పల్ : విద్య, వైద్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ...

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీలను అన్ని పాఠశాలల్లో నూరుశాతం అమలు చేయాలి.. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీలను అన్ని పాఠశాలల్లో నూరుశాతం అమలు చేయాలి.. —–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి—- నల్లగొండ డిసెంబర్ : 14 ( సమర శంఖమ్ )  రాష్ట్ర ప్రభుత్వం ...

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం లోని సీఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగిన అన్యూవల్ డే (వార్షికోత్సవ ) కార్యక్రమంలో జేడీ లక్ష్మి నారాయణ తో మాజీ మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం లోని సీఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగిన అన్యూవల్ డే (వార్షికోత్సవ ) కార్యక్రమంలో జేడీ లక్ష్మి నారాయణ తో కలిసి పాల్గొనడం జరిగింది. ...

సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇంటి మోడల్ హౌస్ నిర్మాణం పూర్తి…రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి…

— రాష్ట్రంలో 580 ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌస్ నిర్మిస్తున్నాం… — ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతి వివరాలు యాప్ లో నమోదు… — డిసెంబర్ చివరి వరకు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల ...

పారదర్శకంగా గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ..జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

పారదర్శకంగా గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ..జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్   — డిసెంబర్ 15, 16న రెండు సెషన్స్ లలో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ… — పరీక్ష సమయం ముగిసే ...

ప్రజా ప్రభుత్వంలో రైతులకు సంకెళ్లు సిగ్గుచేటు –బానోతు భద్రు నాయక్

 ఖమ్మం, ప్రతినిధి డిసెంబర్ 13 సమర శంఖమ్ :- ప్రజా ప్రభుత్వమని చాటుకుంటున్న కాంగ్రెస్ పార్టీ పాలనలో  రైతులకు సంకెళ్లు వేయడం  సిగ్గుచేటని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు ...

గత పాలకులు బాసర ట్రిపుల్ ఐటి ని భ్రష్టు పట్టించారు..ట్రిపుల్ ఐటి పై దృష్టి సారించండి..మంత్రి సీతక్క కు సూచించిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

  గత పది సంవత్సరాల కాలంలో గత పాలకులు, బాసర త్రిబుల్ ఐటీ ని భ్రష్టు పట్టించారని, ఇకనైనా త్రిబుల్ ఐటీ పై దృష్టి సారించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ జిల్లా ...

పార్లమెంట్ పై ముష్కరుల దాడిలో వీరమరణం పొందిన అమరులకు నివాళులు: ఎంపీ రవిచంద్ర

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పాకిస్థాన్ ప్రేరేపిత తీవ్రవాదుల దాడిలో అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.పాకిస్థాన్ ఐఏస్ఐ ప్రేరేపిత తీవ్రవాదులు 2001లో సరిగ్గా ఇదే రోజున (డిసెంబర్ 13వతేదీ) పార్లమెంటుపై దాడికి ...

అల్లు అర్జున్ అరెస్టుపై హరీష్ రావు కామెంట్స్…

జాతీయ అవార్డు విజేత అల్లుఅర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం… అసలు బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు….? ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు…? సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి ...