
Samara Shankam Desk
సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో బిగ్ షాక్
తను దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదవగా, ఆయన కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. హత్యాయత్నం కేసు కావడంతో ఎలాంటి ...
అల్లు అర్జున్ కీ ఎన్నేళ్ల జైలుశిక్ష పడుతుందంటే….?
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి చెందడంతో పోలీసులు అల్లు అర్జున్ ఫై 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.ఈ ...
కొత్త వ్యాజ్యాలు స్వీకరించొద్దు…
సర్వేలు, మధ్యంతర ఆదేశాలు వద్దు ప్రార్థనా స్థలాల చట్టంపై దిగువ కోర్టులకు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ : ప్రార్థనా స్థలాల యాజమాన్యం, హక్కులను సవాలు చేస్తూ దాఖలయ్యే పిటిషన్లను స్వీకరించవద్దని సుప్రీంకోర్టు గురువారం ...
మంత్రివర్గ విస్తరణ.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
తమ ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టిందని.. అందుకే ప్రచారంలో వెనుకబడ్డమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కేసీఆర్ పాలన కంటే మెరుగైన పాలనను తమ ప్రభుత్వంలో అందిస్తున్నామని భట్టి విక్రమార్క ...
గ్రేటర్ వరంగల్ నాయి బ్రాహ్మణ అధ్యక్షులుగా కస్తూరి సతీష్…..తొలిసారి బ్యాలెట్ ద్వారా అధ్యక్షున్ని ఎన్నుకున్న నాయి బ్రాహ్మణులు…
గ్రేటర్ వరంగల్ నాయి బ్రాహ్మణ సంగం అధ్యక్ష ఎన్నికలు మంగళవారం ఎల్బినగర్ లోని కాస్మో ఫంక్షన్ హాల్ లో హడ్ హక్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బ్యాలెట్ ద్వారా నిర్వహించారు, అధ్యక్ష పీఠానికి ...
ఎంపీ వద్దిరాజు ఢిల్లీలో ప్రసంగం…
ప్రధాని మోడీ ఓబీసీ అయ్యి ఉండి కూడా న్యాయం చేయకపోవడం విచారకరం: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న ఖాళీల భర్తీలో ఓబీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి: ఎంపీ రవిచంద్ర.. కేసీఆర్ హయాంలో తమకు సముచిత ...
ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వేను పక్కాగా నిర్వహించాలి……రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి..
ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వేను పక్కాగా నిర్వహించాలి……రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి — ప్రజాపాలన 80 లక్షల ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల వివరాలు నెలాఖరులోపు ...
మోహన్ బాబు ను అరెస్టు చేయాలి… టియుడబ్ల్యూజె మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు…
మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబు పై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా టియూడబ్ల్యూజే ఐజేయు అధ్యక్షులు గడ్డమీది బాలరాజు డిమాండ్ ...
పొరపాట్లు లేకుండా పక్కాగా గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలి….. అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి
డిసెంబర్ 15, 16న రెండు సెషన్స్ లలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహణ.. — పరీక్షా సమయం ముగిసే వరకు హాల్ విడిచి ఎవరూ బయటికి వెళ్ళవద్దు.. –28 వేల 101 మంది ...
రంగారెడ్డి జిల్లా కుంట్లూర్ పెద్ద చెరువు కబ్జాపై హైడ్రా సర్వే చేస్తున్న స్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమీషనర్ రంగనాధ్..
రాచకొండ కమిషనరేట్ రంగారెడ్డి జిల్లా కుంట్లూర్ పెద్ద చెరువు కబ్జా చేసి రోడ్డు వేస్తున్నారని ఆరోపణతో నిన్నటి నుండి సర్వే చేస్తున్న హైడ్రా అధికారులు…మున్సిపల్ నిధులతో రోడ్డు నిర్మాణానికి తీర్మానం చేయడం ...