Samara Shankam Desk

పుష్ప 2′ కలెక్షన్ల సునమ్మి.. 5 రోజుల కలెక్షన్ ఎంతంటే….?

అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్ ప్రధాన తారాగణంతో దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప-2: ది రూల్’ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. డిసెంబరు 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అన్ని ...

సినీ నటుడు మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలి…మీడియాపై దాడికి నిరసనగా ఖమ్మంలో జర్నలిస్టుల ర్యాలీ సీపీకి ఫిర్యాదు…సినీ నటుడు మోహన్ బాబుది ఉన్మాద చర్య….టీయూడబ్ల్యూజే టి జె ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ—-

ఖమ్మం, ప్రతినిధి డిసెంబర్ 11 సమర శంఖమ్ :- రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన ఘటనలో జర్నలిస్టులు తీవ్ర గాయాలు పాలయ్యారని, ...

సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో ప్రసంగం

అమరావతి:  డిసెంబర్ 11 సమర శంఖమ్   కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సదస్సు ప్రభుత్వ విధానాలపై చర్చకు అనువైన వేదికగా పనిచేస్తుందని, ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలను చూడటం నాయకత్వ లక్షణమని ...

ఎస్సి వర్గీకరణ తక్షణమే చేపట్టాలని జ్యుడిషియల్ ఏకసభ్య కమీషన్ కు వినతి పత్రం అందజేత 

ఎస్సి వర్గీకరణ పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ ఏకసభ్య విచారణ కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్ కి బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలిసి ఎస్సీ వర్గీకరణ ...

రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న సీఎం కప్

  రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ -2024 ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ...

రామన్నపేట మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు  

 ధర్మ సమాజ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజు  ఆదేశానుసారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల ధర్మసమాజ్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది . ...

జర్నలిస్ట్ పై సినీ నటుడు మోహన్ బాబు దాడిని ఖండించిన తెలంగాణా జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా

జర్నలిస్ట్ పై సినీ నటుడు మంచు మోహన్ బాబు చేసిన దాడిని తెలంగాణా జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా ఖండిచారు.. మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ ...

మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు అనుచరుల దాడి

మంచు ఫ్యామిలీ రచ్చ రోడ్డుకెక్కింది.. తాజాగా జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటికి మంచు మనోజ్ దంపతులు చేరుకున్నారు. మంచు మనోజ్ వాహనాన్ని గేట్ దగ్గరే బౌన్సర్లు ఆపేశారు. అనంతరం లోపలి ...

పరిపాలన విధానాలు మార్చుకుంటేనే కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడ ఏడాది కాంగ్రెస్ పాలనలో కొంత మెరుగుపడినా మరింత మార్పు కోరుతున్న ప్రజలు గత ప్రభుత్వ విధానాలు నచ్చకే మార్పు కోరిన ప్రజలు..టియుడబ్ల్యుజె రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావులు,…ప్రజా సంఘాల నేతలు ….

 రాష్టంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనా పద్ధతులు మార్చుకుంటేనే మనుగడ సాధ్యమవుతుందని పలువురు మేధావులు, ప్రజా సంఘాల నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం విధానాలు నచ్చకనే ప్రజలు ...

గురుకులాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం….ఘట్కేసర్ గురుకుల పాఠశాలకు రూ.కోటిన్నర కేటాయించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు..మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్

  రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి చొరవతో నియోజకవర్గానికి కేటాయించిన 10 కోట్ల నిధులలో భాగంగా మంగళవారం ఘట్కేసర్ మండలం లోని గురుకుల పాఠశాలలో మరమ్మత్తులకు 1.50 కోట్ల నిధులతో శంకుస్థాపన ...