Samara Shankam Desk

మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.. కీలక మలుపు తిరిగింది

మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.. కీలక మలుపు తిరిగింది. దాడి జరిగిన 24 గంటల తర్వాత.. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో మంచు మనోజ్..స్వయంగా హైదరాబాద్ సిటీ శివార్లలోని పహాడీషరీఫ్ ...

ఆదిలాబాద్ కామారెడ్డి ఎమ్మెల్యేలకు వినతిపత్రం ఇచ్చిన త్రిబుల్ ఆర్ బాధితులు

బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే కి, కాకిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే  కి చౌటుప్పల,గజ్వేల్, బోనగిరి త్రిబుల్ ఆర్ భూనిర్వాసిత రైతులు హైదరాబాదులో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ...

బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్నంగా ట్రాక్టర్‌ పై ఉదయం అసెంబ్లీ సమావేశలకు వచ్చారు.

ఉదయం అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్నంగా ట్రాక్టర్‌పై వచ్చారు. హైదర్‌గూడ హోల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్‌బాగ్ మీదుగా అసెంబ్లీకి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారెంటీలు అమలు ...

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనం ప్రారంభోత్సవం మరియు తెలంగాణ తల్లి విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమలలో మాజీ మంత్రి మల్లారెడ్డి

  చామకుర మల్లారెడ్డి మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గండి మైసమ్మలో మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనం ప్రారంభోత్సవం మరియు ...

అధికారంలో ఉన్నప్పుడు అదమరిచి నేడు విమర్శలేందుకు ఘటకేసర్ రైల్వే బ్రిడ్జ్ పనులపై ప్రజలను తప్పు దోవా పట్టించేందుకు ప్రతిపక్షాల కుట్రలు త్వరలోనే బ్రిడ్జ్ పనులను పూర్తి చేస్తాం – తోటకూర వజ్రెష్ యాదవ్

పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజ సమస్యలు పట్టించుకోకుండా మీన వేషాలు వేసి కాలం గడిపిన మల్లారెడ్డి నేడు అధికారం పోగానే ప్రభుత్వంపై,ముఖ్యమంత్రిపై చౌకబారు విమర్శలు చేస్తూ ప్రజలను తప్పు దోవా పట్టించే ...

ఘట్కేసర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సోనియాగాంధీ 78వ జన్మదిన వేడుకలు

  ఘట్కేసర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియాగాంధీ 78వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ ...

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీ అయినా ఎంపీ రవిచంద్ర కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు త్వరగా చేపట్టాల్సిందిగా వినతి పత్రం  అందించారు 

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తదితరులతో కలిసి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీ ...

మల్కాపురం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం – ఆర్టీసీ డ్రైవర్ మృతి

    హైదరాబాద్: విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పలలోని దండుమల్కాపురం ఆందోల్ మైసమ్మ ఆలయం సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ డీలక్స్ బస్సు ...

యువజన కాంగ్రెస్ ఎన్నికలలో గెలుపొందిన నాయకులకు సన్మాన కార్యక్రమం

  స్థానిక చౌటుప్పల మున్సిపాలిటీ పరిధిలోని లక్కారంలోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో చౌటుప్పల్ మండల యువజన కాంగ్రెస్ నూతన అధ్యక్షులు రాచకొండ భార్గవ్ ఆధ్వర్యంలో ఎన్నికైన యువజన కాంగ్రెస్ ...

హైదరాబాద్‌లో పోలీసులతో ఆందోళన చేసిన మహిళలు

హైదరాబాద్‌లోని కోఠి DMHS కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు తమ జీతం పెంపు కోసం ఆందోళన చేపట్టారు. రూ.18 వేల జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలపగా, పోలీసులు వారిని అడ్డుకుని ...