
Samara Shankam Desk
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాలి: కేసీఆర్
బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంశాల వారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని తెలిపారు. నాడు రైతుబంధు తీసుకువచ్చిన ఉద్దేశం, ప్రయోజనాలను ప్రజలకు వివరించాలి. ఉద్యమ సమయంలో తెలంగాణ ...
భువనగిరి మండల కేంద్రంలో ఎస్ జి టి యు జిల్లా కార్యవర్గ సమావేశం
ఎస్ జి టి యు యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎస్. జి .టి .యు .రాష్ట్ర ...
చౌటుప్పల మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ఆశాజనక విజయం
చౌటుప్పల మున్సిపల్ చైర్మన్గా వెన్ రెడ్డి రాజు విజయయాత్ర ప్రజలందరికీ ఒక గొప్ప సందేశం ఇస్తోంది. రాజకీయాలు పక్కన పెడుతూ, సానుకూల మార్పు కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి ...
ఈసారన్నా కొండమల్లేపల్లి పశువుల సంత కాంట్రాక్ట్ వేలం పాట ఉంటుందా..?
ప్రతీ సారి వేలం పాట లేకుండా కాంట్రాక్ట్ ఒక్కరికే దక్కడం వెనక మతలబు ఏంటి? అసలు వేలం పాట పెట్టకుండా ఒక్కరికే కాంట్రాక్ట్ ఎలా అప్పగిస్తున్నారు? తలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద ...
సిపిఎం జిల్లా మహాసభల సందర్భంగా ఈనెల15న నిర్వహిస్తున్న జనజాతర బహిరంగ సభకు వేలాదిగా తరలిరండి.. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపు
సిపిఎం జిల్లా 3వ మహాసభలు చౌటుప్పల్ పట్టణంలో నిర్వహిస్తున్న సందర్భంగా ఈనెల 15 జరిగే జన జాతర బహిరంగ సభలో వేలాది మంది ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర ...
ప్రజా పాలన అని చెప్తూ 6 గ్యారెంటీలు 66 మోసాల గారడి తో ఏదో గొప్పలు సాధించినట్లు విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు — జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ & కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి.
ప్రజా పాలన అని చెప్తూ 6 గ్యారెంటీలు 66 మోసాల గారడి తో ఏదో గొప్పలు సాధించినట్లు విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు — జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ & కార్పొరేటర్ ...
సమాచార హక్కు చట్టం కమీషనర్లను నియమించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు వినతి
హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు చంటి ముదిరాజ్ మరియు జాతీయ,రాష్ట్ర కమిటీ సభ్యులు సమాచార ...
భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఆటో ప్రచార రథాన్ని ప్రారంభించిన సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బండారు నరసింహ.
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు యాదాద్రి భువనగిరి సిపిఎం మూడో జిల్లా మహాసభల సందర్భంగా డిసెంబర్ 15 న చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఆటో ...
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు
రాష్ట్రంలో తరచుగా జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీస్కమి షనర్ సుధీర్ బాబు తెలిపారు. నల్లగొండలో శనివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్య టనను ...
బాలాజీ రామకృష్ణ దేవాలయం నూతన కమిటీ ఎన్నిక
చౌటుప్పల పట్టణంలో వలిగొండ రోడ్డులో గల శ్రీ బాలాజీ రామకృష్ణ(వెంకటేశ్వర స్వామి)దేవాలయం నూతన కమిటీని దేవాలయ వ్యవస్థాపక అధ్యక్ష, సభ్యులు, పుర ప్రముఖుల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని నియమించారు. నూతన అధ్యక్షులుగా నాగిళ్ల ...