
Samara Shankam Desk
హైదరాబాద్లో అంబులెన్స్ చోరీ.. సినిమా స్టైల్లో అంబులెన్స్ను చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్లో అంబులెన్స్ చోరీ.. సినిమా స్టైల్లో అంబులెన్స్ను చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు హైదరాబాద్ – హయత్ నగర్లో 108 వాహనాన్ని చోరీ చేసి విజయవాడ వైపు పారిపోయిన దొంగ.. హయత్ నగర్ ...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్గొండ నార్కట్పల్లి మండలం కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సొంత గ్రామం బ్రాహ్మణ వెల్లంల లో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి మంత్రులతో ...
సచివాలయంలో నూతన తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు
సచివాలయంలో నూతనంగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, రచయిత జూలూరి గౌరీ శంకర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. తెలంగాణ తల్లి ...
పార్లమెంటులో బి.సి బిల్లు పెట్టాలి – దేశ వ్యాప్తంగా కులగణన చేయాలి పంచాయతీరాజ్ ఎన్నికలలో బి.సి.లకు 42% కేటాయించాలని పెద్దయెత్తున ఆందోళనకు హెచ్చరిక.
పార్లమెంటులో బి.సి బిల్లు పెట్టాలని, దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని, పంచాయతీరాజ్ ఎన్నికలలో బి.సి లకు 42% కేటాయించాలని, దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని బి.సి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ ...
మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ని తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని రాష్ట్ర బీసీ ...
త్రిబుల్ ఆర్ బాధితులు, రైతులతో సమావేశం ఆయన మాజీ మంత్రి హరీష్ రావు
– త్రిబుల్ ఆర్ విషయంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీని, ఎన్నికల తర్వాత మాట తప్పిన వైఖరిని త్రిబుల్ ఆర్ బాధితులు వివరించారు. – సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి ...
దేవగుడి సినిమా షూటింగ్ ను ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాప్తా రెడ్డి
రాయచోటి పట్టణంలోని చిత్తూరు బైపాస్ రోడ్డు పంజాబీ డాబా నందు దేవగుడి సినిమా షూటింగును శనివారం రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ...
సాయిబాబా ఆలయ ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి
మేడ్చల్ మండల పరిధిలోని పూడూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సాయిబాబా ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈనెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరిగిరిన పూజ కార్యక్రమాల్లో భాగంగా ...
నల్గొండ జిల్లాకు 5 రోడ్ల విస్తరణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్.
నల్గొండ జిల్లాకు 5 రోడ్ల విస్తరణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి మేరకు రోడ్ల విస్తరణకు 204 కోట్ల నిధులు మంజూరు చేసిన ...
ధర్మాజీగూడెం గ్రామంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత
చౌటుప్పల్ మండలం ధర్మోజి గూడెం గ్రామానికి చెందిన సామిడి బుచ్చిరెడ్డి కి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శనివారం లబ్ధిదారుని కుటుంబానికి యువజన ...