Samara Shankam Desk

హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 108 అంబులెన్స్ హల్చల్..

హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 108 అంబులెన్స్ హల్చల్..  సినీ పక్కిలో హైవేపై భయానక వాతావరణ సృష్టించిన అంబులెన్స్ ను భారీ చేజ్ చేసిన తెలంగాణ పోలీసులు.. 108 అంబులెన్స్ ను చోరీ ...

టీఎఫ్‌డీసీ ఛైర్మ‌న్‌గా నిర్మాత‌ దిల్ రాజు

ప్ర‌ముఖ సినీ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది. తెలంగాణ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (TFDC) ఛైర్మ‌న్‌గా రాజును నియ‌మించింది. ఈ మేర‌కు తాజాగా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ...

ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.మృతులను హైదరాబాద్కు చెందిన హర్ష, ...

నన్ను నువ్వు శారీరకంగా వాడుకోవడం వల్లే ప్రెగ్నెంట్ అయ్యాను.. కోటి రూపాయలు ఇస్తే నాకు ఓకే.. ఎవరికి ఏం చెప్పను.. లేకపోతే కేస్ పెట్టి పరువు తీస్తా.. నీ పెళ్లి కాకుండా అడ్డుకుంటా

నన్ను నువ్వు శారీరకంగా వాడుకోవడం వల్లే ప్రెగ్నెంట్ అయ్యాను. కోటి రూపాయలు ఇస్తే నాకు ఓకే . ఎవరికి ఏం చెప్పను. లేకపోతే కేసు పెట్టి నీ పరువు తీస్తా. నీ పెళ్లి ...

ఎల్లుండి మాజీ సీఎం కేసీఆర్ కీలక సమావేశం

రాష్ట్ర రాజకీయాల్లో గులాబీ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యాక్టీవ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 8వ తేదీన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు.ఎర్రవెల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో సమావేశానికి ...

మంత్రి నారా లోకేష్ ను కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్

విజయవాడ ఉండవల్లి నివాసంలో రాష్ట్ర విద్యా శాఖ మరియు ఐటి శాఖ మంత్రివర్యులు  నారా లోకేష్ ని మర్యాదపూర్వకంగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినందుకు మౌలానా ముస్తాక్ ...

పోలీసులకు చిక్కిన రాయపర్తి ఎస్‌బిఐ బ్యాంక్‌ దొపిడి దొంగల ముఠా సభ్యులు.

గత నెల 18వ తేదీన అర్ధ్రరాత్రి రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్‌బిఐ బ్యాంక్‌లో దోపిడికీ పాల్పడిన ఉత్తరప్రదేశ్‌, మహరాష్ట్రకు చెందిన ఏడుగురు సభ్యుల ముఠాలోని ముగ్గురు దొంగలను వరంగల్‌ పోలీసులు అరెస్టు చేయగా, ...

ఉపాధ్యాయులు ఇజాస్ మృతి బాధాకరం..రాష్ట్ర రవాణా, క్రీడాశాఖమంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

రాయచోటి ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయులు ఇజాస్ ఆకస్మిక మృతి బాధాకరం అని, ఉపాధ్యాయ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోందని.. రాష్ట్ర రవాణా, క్రీడాశాఖమంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ...

ఇకనుండి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వం.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పా 2 సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.ఈ ఘటనపై ...

రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నల్లగొండ జిల్లా పర్యటన సందర్భంగా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు.

నార్కట్పల్లి మండలం బ్రమ్మణవెళ్ళంలా ప్రాజెక్ట్, మెడికల్ కళాశాల ప్రారంభ కార్యక్రమం.హెలిప్యాడ్, సభా ప్రాంగణం,దామరచర్ల థర్మల్ విద్యుత్ పరిశీలించిన ఎస్పీ..ఏలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఐ జి , డి ఐ జి , ...