Samara Shankam Desk

కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్.. జరగబోయేది ఇదే.

కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్.. జరగబోయేది ఇదే. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇప్పటిదాకా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కొత్త కార్డులు జారీ చేసిన ...

ప్లాస్టిక్‌ నిషేధించి పర్యావరణాన్ని కాపాడుదాం

ప్లాస్టిక్‌ నిషేధించి పర్యావరణాన్ని కాపాడుదాం ప్రపంచాన్ని పీడీస్తున్న ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమికొడదామని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణ అన్నారు. ఉరవకొండ పట్టణంలో మేజరు పంచాయతీ కార్యాలయం, డిగ్రీ కళాశాల, ఐటీఐ కళాశాలల ...

కృష్ణవేణి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని వెల్లడి

కృష్ణవేణి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని వెల్లడి పాత తరం నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. తెలుగు చలన చితర ...

బడ్జెట్‌లో కేంద్రం రాష్ట్రాన్ని విస్మరించింది

బడ్జెట్‌లో కేంద్రం రాష్ట్రాన్ని విస్మరించింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల్‌ సీతారామన ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని సీపీఎం అనంతపురం జిల్లా కమిటీ సభ్యుడు మల్లికార్జున మండిపడ్డారు. శనివారం కేంద్రం ...

సైబర్‌ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహనా కలిగివుండాలి

సైబర్‌ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహనా కలిగివుండాలి సైబర్‌ నేరాలపై ప్రజలు చైతన్యవంతులు కావాలని ఎస్‌ఐ జనార్ధననాయుడు అన్నారు. ఉరవకొండ పట్టణంలో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో సైబర్‌ నేరాలపైన ఆటోల ద్వారా అవగాహన ...

వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రథోత్సవం

వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రథోత్సవం భక్తుల కొంగుబంగారమైన గుంటి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రథోత్సవం శనివారం రాత్రి ఘనంగా సాగింది. గార్లదిన్నె మండల పరిధిలోని కోటంక గ్రామ సమీపంలో వెలసినస్వామి తిరునాళ్లలో భాగంగా మూడో శనివారం దేవాదయశాఖ ...

కార్పొరేషన్‌ గుత్తేదారుడి నిర్లక్ష్యం, యువకుడు మృతి

కార్పొరేషన్‌ గుత్తేదారుడి నిర్లక్ష్యం, యువకుడు మృతి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ గుత్తేదారుడి నిర్లక్ష్యానికి శుక్రవారం రాత్రి ఒక యువకుడు బలయ్యాడు. రాజమహేంద్రవ రం వీవీ గార్డెన్స్‌కు చెందిన పాస్ట్‌ర్‌ కన్నాన్‌ రాజు కుమారుడు ...

కోహ్లీ జిందాబాద్ ఆర్సీబీ ఆర్సీబీ అంటూ నినాదాలు ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవ వేడుకలలో ఘటన

కోహ్లీ జిందాబాద్ ఆర్సీబీ ఆర్సీబీ అంటూ నినాదాలు ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవ వేడుకలలో ఘటన విరాట్ కోహ్లీకి మన దేశంలోనే కాదు పొరుగుదేశం పాకిస్థాన్ లోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. పాక్ ...

డెలివరీ ఇచ్చేందుకు తీసుకెళుతుండగా దొంగతనం జరిగిందని ఫిర్యాదు

డెలివరీ ఇచ్చేందుకు తీసుకెళుతుండగా దొంగతనం జరిగిందని ఫిర్యాదు ఏపీలో శనివారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. ఏకంగా 5 కిలోల బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. నగలను డెలివరీ ఇచ్చేందుకు తీసుకెళుతుండగా ఈ ...

మంగళగిరి వచ్చిన రాజేంద్రప్రసాద్ పవన్ తో మర్యాదపూర్వక భేటీ

మంగళగిరి వచ్చిన రాజేంద్రప్రసాద్ పవన్ తో మర్యాదపూర్వక భేటీ టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు. ఈ ఉదయం మంగళగిరిలోని డిప్యూటీ ...