
Samara Shankam Desk
రాహుల్ కులమేంటో చెప్పండి: రఘునందన్
రాహుల్ కులమేంటో చెప్పండి: రఘునందన్ తెలంగాణ : ప్రధాని మోదీ లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపి రఘునందన్ రావు కౌంటరిచ్చారు. ముందు రాహుల్ గాంధీ ...
నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరణ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరణ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరణ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ కార్యక్రమంలో ...
BRSకు పదేళ్లు.. కాంగ్రెస్కు ఏడాదే: కిషన్ రెడ్డి
‘BRSకు పదేళ్లు.. కాంగ్రెస్కు ఏడాదే: కిషన్ రెడ్డి తెలంగాణకి సీఎం మారారే తప్ప, రాష్ట్రంలో ఇంకేం మారలేదని రాష్ట్ర BJP అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏడాది కాంగ్రెస్ పాలనపై అప్పుడే తీవ్ర ...
70 వేల రూపాయలు లంచం తీసుకుని పట్టుబడ్డ గచ్చిబౌలి డివిజన్ ఎడిఇ సతీష్ కుమార్..
లంచం లంచం లంచం హైదరాబాద్ గచ్చిబౌలి లోని ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో ఎసిబి సోదాలు.. 70 వేల రూపాయలు లంచం తీసుకుని పట్టుబడ్డ గచ్చిబౌలి డివిజన్ ఎడిఇ సతీష్ కుమార్.. కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ ...
వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్
వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ గన్నవరం వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి, ...
ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా మునగాల పూర్ణిమ లక్ష్మి నియామకం…
ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా మునగాల పూర్ణిమ లక్ష్మి నియామకం… విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర మహాసభ లో ఆంధ్రప్రదేశ్ ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా మంగళగిరికి చెందిన మునగాల పూర్ణిమ లక్ష్మి ని ...
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది రాణా,ను భారత్ కు అప్పగించేందుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్?
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది రాణా,ను భారత్ కు అప్పగించేందుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్? ముంబై ఉగ్రదాడుల్లో నిందితుడిగా ఉన్న తహవ్వూర్ రాణాని భారత్కి అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు. ...
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ పనులు గడువులోగా పూర్తవ్వాలి -సీఎం రేవంత్ రెడ్డి
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ పనులు గడువులోగా పూర్తవ్వాలి -సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించి నిర్దేశిత ...
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూల్చివేత..!!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూల్చివేత. రాజధానికి తలమానికంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాలు నేలమట్ట మయ్యాయి. ఆధునికీకరణ పనుల్లో భాగంగా.. 1952లో కట్టిన సికింద్రాబాద్ స్టేషన్ ప్రధాన భవనాలను రైల్వే అధికారులు ...
బుల్లెట్ బండి నడిపాడని, దళిత యువకుడి చేతుల పై కత్తులతో దాడి
బుల్లెట్ బండి నడిపాడని, దళిత యువకుడి చేతుల పై కత్తులతో దాడి చేశారు తమిళనాడు – శివగంగా జిల్లాలో, మేల్ పిడవూరు గ్రామానికి చెందిన అయ్యాసామి శివగంగాలోనే ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ మూడో ...