
Samara Shankam Desk
బ్రేకింగ్ న్యూస్ యువతి తలపై కత్తితో పొడిచి నోట్లో యాసిడ్ పోసి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు
బ్రేకింగ్ న్యూస్ యువతి తలపై కత్తితో పొడిచి నోట్లో యాసిడ్ పోసి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో దారుణం ప్యారంపల్లెకు చెందిన గౌతమి(23) అనే యువతి పై యువకుడి ...
రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు బీజేపీ పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నాను పార్టీకి నువ్వు అవసరం లేదు వెళ్ళిపో అంటే ఇప్పుడే పార్టీకి రాజీనామా చేస్తా బీజేపీనీ వదిలి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను పార్టీలో ...
తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ పై చీటింగ్ కేసు నమోదు
తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ పై చీటింగ్ కేసు నమోదు లక్ష్మి రెడ్డి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు క్రైమ్ నెంబర్ 22/2025, 420,417,506 ఐపీసీ సెక్షన్లతో ...
ఏసీబీ వలలో ఓ అధికారి..
సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ-ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మన్యం నర్సింహారెడ్డి, “పట్టా భూమిని ఒకదానికొకటి వారసత్వంగా ఇవ్వడానికి” అధికారిక అనుకూలంగా చేయడానికి ఫిర్యాదుదారుడి నుండి రూ.1,00,000/- లంచం డిమాండ్ చేసి ...
పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటాం…రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటాం…రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ...
గురుకులాల్లో ఒకేషనల్ కోర్సులు ప్రవేశపెట్టండి
గురుకులాల్లో ఒకేషనల్ కోర్సులు ప్రవేశపెట్టండి ఉద్యోగ కల్పన కేంద్రాలుగా స్టడీ సెంటర్లో ఉండాలి బీసీ సంక్షేమ, రవాణా శాఖల ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ...
తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది: నిర్మలా సీతారామన్
తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది: నిర్మలా సీతారామన్ తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రాజ్య సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. విభజనకు ముందు తెలంగాణ మిగులు బడ్జెట్ ...
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు…
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు… గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ముందస్తు బెయిల్పై ఉన్న వంశీ ని.. కొద్ది సేపటి క్రితం పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు! టిడిపి ...
హైదరాబాద్ గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి!
హైదరాబాద్ గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి! *హైదరాబాద్ నగరంలో* మరో కొత్త మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీని ప్రారంభించు కోవడం మనందరికీ గర్వ కారణం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యాఖ్యానిం ...
భద్రాది కొత్తగూడెం జిల్లాలో జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు!
భద్రాది కొత్తగూడెం జిల్లాలో జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు! మవోయిస్టులకు మరో భారీ దెబ్బ పడింది. భద్రాధ్రికొత్తగూడెం జిల్లాలో పోలీసుల ఆపరేషన్ సక్సెస్ అయింది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట 19 ...