Samara Shankam Desk

ఏపీలో ఓపెన్ టెన్త్ పరీక్షల తేదీలు ఖరారు

ఏపీలో ఓపెన్ టెన్త్ పరీక్షల తేదీలు ఖరారు ఏపీ రాష్ట్రంలో ఓపెన్ టెన్త్ పరీక్షలషెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు సార్వత్రిక విద్యాపీఠం విడుదల చేసింది. మార్చి 17 నుంచి 28 వరకు జరగనున్నాయి. ...

గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య?

గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య? మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఈరోజు ఉదయం విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కల్వకుర్తికి చెందిన ఆరాధ్య (16) ...

రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం

రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ...

అది ఇక ముంతాజ్ కాదు.. ట్రైడెంట్ హోటల్ !

అది ఇక ముంతాజ్ కాదు.. ట్రైడెంట్ హోటల్ ! తిరుమల శ్రీవారి పాదాల చెంత నిర్మితమవుతున్న ముంతాజ్ హోటల్ వివాదాస్పదమయిది. ఆ పేరు అన్యమతానికి చెందినది కావడంతో ఆ హోటల్ నిర్మాణంపై విమర్శలు ...

నేడు ఏపీ కేబినెట్ సమావేశం

నేడు ఏపీ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో.. ▪️రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ...

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్న తెలంగాణ సీఎల్పీ సమావేశం 

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్న తెలంగాణ సీఎల్పీ సమావేశం బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై రెండు బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించిన సీఎల్పీ రాహుల్ ...

శ్రీవారి భక్తులకు సేవ చేస్తే శ్రీవారికి సేవ చేసినట్లే : టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు 

శ్రీవారి భక్తులకు సేవ చేస్తే శ్రీవారికి సేవ చేసినట్లే : టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు  నేను సేవకుడినే : ఛైర్మన్ తిరుమల శ్రీవారి భక్తులకు సేవ చేస్తే శ్రీవారికి సేవ ...

కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అమలు చేయడం చారిత్రాత్మకం – జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ కోటా రాంబాబు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అమలు చేయడం చారిత్రాత్మకం – జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ కోటా రాంబాబు. యావత్తు మాదిగ జాతి అంతా కాంగ్రెస్ పార్టీ కి ప్రత్యేక ...

విద్యార్థులతో కలిసి నిద్ర చేయడానికి వచ్చిన యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం ఎస్సీ బాలుర హాస్టల్లో రాత్రి విద్యార్థులతో కలిసి నిద్ర చేయడానికి వచ్చిన యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. టెన్త్ క్లాస్ విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు ...

హైదరాబాద్ వాటర్ బోర్డులో బయటపడ్డ వాటర్ ట్యాంకర్ల బుకింగ్ దందా

హైదరాబాద్ వాటర్ బోర్డులో బయటపడ్డ వాటర్ ట్యాంకర్ల బుకింగ్ దందా వాటర్ ట్యాంకర్ల బుకింగ్‌లో 40 మంది డ్రైవర్లు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తింపు రెట్టింపు రేట్లకు వాటర్ ట్యాంకర్‌లను అమ్ముకున్న డ్రైవర్లు క్యాన్ ...