Samara Shankam Desk

ఎన్‌టిఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ గురించిన లేటెస్ట్ అప్డేట్

ఎన్‌టిఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ గురించిన లేటెస్ట్ అప్డేట్ టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్‌టిఆర్ ఏస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ...

వంటగ్యాస్‌ ధరల పెంపుపై నిరసనలకు సీపీఎం పిలుపు

వంటగ్యాస్‌ ధరల పెంపుపై నిరసనలకు సీపీఎం పిలుపు రేపు, ఎల్లుండి తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు పెంచిన గ్యాస్‌ ధరలు తగ్గించాలని సీపీఎం డిమాండ్.

వేతన చెక్ జారీకి లంచం… పట్టుబడ్డ ఐకేపి సిసి

వేతన చెక్ జారీకి లంచం… పట్టుబడ్డ ఐకేపి సిసి ఏసిబి డీఎస్పి రమణమూర్తి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఐకేపిలో పనిచేస్తున్న కమ్యూనిటీ కోఆర్డినేటర్(సిసి) సురేష్ పదివేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ...

సిమెంట్ ధరలు పెరుగుతాయ్.

సిమెంట్ ధరలు పెరుగుతాయ్. ఇల్లు కట్టుకునే/ కట్టే వారికి ఇదో బ్యాడ్ న్యూస్… ఏప్రిల్ నెలలోనే సిమెంట్ సెక్టార్లో అధిక డిమాండ్ ఉంటుందని.. అందువల్ల దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సిమెంట్ ధరలు పెరుగుతాయని ...

కియా పరిశ్రమలో భారీ చోరీ..

కియా పరిశ్రమలో భారీ చోరీ.. సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం యర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న కియా పరిశ్రమలో సుమారు 900 కార్ల ఇంజిన్లు మాయమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ...

పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన

పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని తిమ్మక్క చెరువు పరిధిలో 3 కోట్ల 45 లక్షల రూపాయల అంచనా ...

కంచ గచ్చిబౌలి భూ కుంభకోణంలో మూత పడింది

కంచ గచ్చిబౌలి భూ కుంభకోణంలో మూత పడింది 400 ఎకరాల ప్రధాన ప్రభుత్వ భూమి విలువను అంచనా వేయడంలో ఈ స్పష్టమైన అసమతుల్యత హెచ్చరిక గంటలు మోగిస్తుంది, ఇటువంటి విభిన్న గణాంకాల వెనుక ...

మావలా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన…బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం!

మావలా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన…బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం! ఆదిలాబాద్ లోని మావలా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 35 ఏళ్ల వివాహిత 12 ఏళ్ల ...

27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభ

27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభ బీఆర్ఎస్ తలపెడుతున్న రజతోత్సవాలను విజయవంతం చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. ఈనెల 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభ ...

పండిన ప్రతి గింజల్లో రైతుల చెమట చుక్కలు ఉంటాయి

పండిన ప్రతి గింజల్లో రైతుల చెమట చుక్కలు ఉంటాయి పండిన ప్రతి గింజల్లో రైతుల చెమట చుక్కలు ఉంటాయని గుర్తు చేసి, దళారుల చేతులో రైతులు మోసపోవద్దని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ...