Samara Shankam Desk

గోవా, గుజరాత్‌ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: ఆప్‌

గోవా, గుజరాత్‌ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: ఆప్‌ గోవా, గుజరాత్‌ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్‌ (AAP) వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ నాయకురాలు ఆతిశీ మాట్లాడుతూ.. ...

కేవీ ప్రవేశాల్లో ఎంపీల కోటా పునరుద్ధరించే ప్రతిపాదన లేదు: కేంద్రం

కేవీ ప్రవేశాల్లో ఎంపీల కోటా పునరుద్ధరించే ప్రతిపాదన లేదు: కేంద్రం కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు పార్లమెంటు సభ్యులకు గతంలో ఇచ్చిన కోటాను పునరుద్ధరించే ప్రతిపాదన లేదని ఏదీ తమ వద్ద కేంద్రం మరోసారి ...

దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కళాశాలల్లో ఐటీ సోదాలు

దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కళాశాలల్లో ఐటీ సోదాలు దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, పూణే, ...

ముదిగొండ నుంచి వల్లభి వరకు నాలుగు లైన్ల రహదారి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన 

ముదిగొండ నుంచి వల్లభి వరకు నాలుగు లైన్ల రహదారి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన  ముదిగొండ నుంచి వల్లభ వరకు 5 కిలోమీటర్లు (ముదిగొండ పట్టణ పరిధిలో) ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల ...

అడ్డంగా దొరికిన మరో అవినీతి తిమింగలం

ఏసీబీ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది ఫ్రీ ఎనర్జీ సోలార్ ఏజెన్సీ నుండి 70 వేల రూపాయల లంచం తీసుకుంటూ ట్రాన్స్కో ఏడి ఏసీబీకి దొరికాడు. ఏసిబి అధికారులు తెలిపిన వివరాల ...

ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ లేదని చిన్నారిని పాఠశాల నుండి తీసేసిన సిబ్బంది

ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ లేదని చిన్నారిని పాఠశాల నుండి తీసేసిన సిబ్బంది చెత్తలో దొరికిన పుస్తకంలో అక్షరాలు దిద్దుతూ చదువుకుంటున్న చిన్నారి చిన్నారి ఇంట్లో పుట్టడంతో జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వని ...

పోలవరం-బనకచర్ల లింక్ ఏర్పాటు చేయాలి – చంద్రబాబు

పోలవరం-బనకచర్ల లింక్ ఏర్పాటు చేయాలి – చంద్రబాబు వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం అనివార్యం అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నీటిపారుదల ప్రాజెక్టుల అభివృద్ధికి పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ...

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం పీపీలు, ఏపీపీల నియామకంలో జాప్యంపై విచారణ

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం పీపీలు, ఏపీపీల నియామకంలో జాప్యంపై విచారణ అమరావతి: ప్రభుత్వ న్యాయాధికారులు (పబ్లిక్ ప్రాసిక్యూటర్లు – పీపీలు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు – ఏపీపీలు) నియామకంలో జాప్యం కొనసాగుతున్న ...

ఎండలకు ఉక్కిరిబిక్కిరి.. సెక్రటేరియట్ వద్ద అధికారుల ‘కూల్’ ఐడియా.

ఎండలకు ఉక్కిరిబిక్కిరి.. సెక్రటేరియట్ వద్ద అధికారుల ‘కూల్’ ఐడియా. రాష్ట్రంలో క్రమంగా ఎండలు ముదురుతున్నాయి. మార్చి నెలారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. హైదరాబాద్ లో ఇప్పుడే 34 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదు ...

మిర్యాలగూడ చివరి దశకు చేరుకున్న ప్రణయ్ హత్య కేసు విచారణ.

నల్గొండ : మిర్యాలగూడ చివరి దశకు చేరుకున్న ప్రణయ్ హత్య కేసు విచారణ…. ఈ నెల 10 న తుది తీర్పు వెల్లడించనున్న రెండవ అదనపు సెషన్స్ కోర్టు & ఎస్సీ ఎస్టీ ...