
Samara Shankam Desk
ఈ రాత్రి నుండి హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
ఈ రాత్రి నుండి హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం వేడి వాతావరణం నుండి కొంత ఉపశమనం పొందేందుకు, ముఖ్యంగా రాత్రి సమయంలో తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ అంచనాదారు టి బాలాజీ బుధవారం ...
ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ములుగు జిల్లా ఎస్పీ
ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ములుగు జిల్లా ఎస్పీ ములుగు జిల్లా వ్యాప్తంగా బుధవారం జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ...
హైదరాబాద్లో గంజాయి అమ్ముతున్న జేసీబీ డ్రైవర్ను అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్లో గంజాయి అమ్ముతున్న జేసీబీ డ్రైవర్ను అరెస్ట్ చేసిన పోలీసులు మంగళవారం హైదరాబాద్ పోలీసులు గంజాయి అమ్ముతున్నారనే ఆరోపణలతో ఒక డ్రైవర్ను అరెస్టు చేసి, అతని నుండి 10.30 కిలోల గంజాయి, ఒక ...
మహిళకు గుండెపోటు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
మహిళకు గుండెపోటు.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఖతార్కు చెందిన విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానం దోహ నుంచి బంగ్లాదేశ్ వెళ్తుండగా విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ గుండెపోటుకు ...
రెస్క్యూ పనులను స్వయంగా పర్యవేక్షించనున్న సీఎం
రెస్క్యూ పనులను స్వయంగా పర్యవేక్షించనున్న సీఎం ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులు చనిపోయారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సొరంగంలో కూలిన బురద అడుగున మృతదేహాలను గుర్తించామని మంత్రి ...
వరంగల్ ఎయిర్ పోర్టు క్లియరెన్స్ తన హయాంలో జరగడం సంతోషదాయకమని వివరణ
వరంగల్ ఎయిర్ పోర్టు క్లియరెన్స్ తన హయాంలో జరగడం సంతోషదాయకమని వివరణ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నేడు హైదరాబాద్ లోని కవాడిగూడలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ...
ఇజ్రాయెల్, హమాస్ మధ్య నిన్నటితో ముగిసిన కాల్పుల విరమణ ఒప్పందం
ఇజ్రాయెల్, హమాస్ మధ్య నిన్నటితో ముగిసిన కాల్పుల విరమణ ఒప్పందం నేటి నుంచి రంజాన్ మాసం కొనసాగుతున్న నేపథ్యంలో… ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ గ్రూప్ మధ్య తాజాగా మరో ఒప్పందం కుదిరింది. గాజాలో ...
నకిలీ టికెట్లతో భక్తులని మోసంచేస్తున్న కేటుగాళ్లు
నకిలీ టికెట్లతో భక్తులని మోసంచేస్తున్న కేటుగాళ్లు తిరుమల, శ్రీశైలం వంటి ఆలయాలకు ప్రతి రోజూ లక్షల మంది భక్తులు విచ్చేస్తున్నారు. ఇక, పండగలు, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేకమైన రోజుల్లో ఇసుక వేస్తే రాలనంత ...
సరూర్ నగర్లో 10 మంది ట్రాన్స్జెండర్లను అరెస్ట్ చేసిన పోలీసులు
సరూర్ నగర్లో 10 మంది ట్రాన్స్జెండర్లను అరెస్ట్ చేసిన పోలీసులు సరూర్ నగర్ P&T కాలనీలో నివాసం ఉంటూ రెడ్ లైట్ ఏరియాగా మార్చిన ట్రాన్స్జెండర్లు అర్ధరాత్రి రోడ్ల పైకి వచ్చి స్థానికులను ...
పుట్టపాక పద్మశాలి కుల బాంధవుల సమావేశం
పుట్టపాక పద్మశాలి కుల బాంధవుల సమావేశం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం పుట్టపాక పద్మశాలి కుల బాంధవుల సమావేశం మార్కండేశ్వర దేవాలయ ప్రాంగణంలో జరిగినది.ఈ సమావేశంలో పుట్టపాకలో ఉన్న మూడు పద్మశాలి ...