Samara Shankam Desk

ఉప రాష్ట్రపతికి స్వాగతం తెలిపిన: ఎంపీ రవిచంద్ర

ఉప రాష్ట్రపతికి స్వాగతం తెలిపిన: ఎంపీ రవిచంద్ర రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖర్ కు శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం ఘన స్వాగతం పలికారు.సంగారెడ్డి జిల్లా కందిలోని ...

టన్నెల్ ప్రమాద స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి.

టన్నెల్ ప్రమాద స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి..!! శ్రీశైలం ఎడమ గట్టు కాలువ స్వరంగం ప్రమాదంలో సహాయక చర్యలు 9వ రోజు కొనసాగుతున్నాయి, భారీగా పేరుకుపోయిన బురద నుంచి మృతదేహా లను సహాయ ...

రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు

రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు 2020లో రుషికొండ బీచ్‌కు బ్లూఫాగ్ గుర్తింపు బీచ్ నిర్వహణ అధ్వానంగా మారడంతో ఎఫ్ఈఈకి కొందరు ఫిర్యాదు గుర్తింపు రద్దు కావడంతో జెండాలను కిందికి దించేసిన ...

ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలి : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి

ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలమని, ప్రభుత్వానికి ఆదాయం పెంచగలమని చెప్పారు. గ‌నుల ...

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రశంసలు కురిపించారు

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రశంసలు కురిపించారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రశంసలు కురిపించారు. భవిష్యత్తులో అమెరికాకు ...

వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ వరంగల్లోని మామునూరులో విమానాశ్రయం అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అనుమతి లేఖ ఇచ్చిన ...

హర్షం వ్యక్తం చేసిన ఎంపీ రవిచంద్ర

హర్షం వ్యక్తం చేసిన ఎంపీ రవిచంద్ర వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హర్షం వ్యక్తం చేశారు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ...

వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులకు గుడ్‌న్యూస్‌

వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులకు గుడ్‌న్యూస్‌ AP: వేసవిలో తిరుమలను దర్శించుకునే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమలలో భ‌క్తుల ర‌ద్ధీ అధికంగా ఉండే ప్రాంతాల్లో వేసవి దృష్ట్యా చ‌లువ పెయింట్‌ వేయాలని ...

తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు

తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రానున్న మరో ఐదు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరం అయితే తప్ప ఉదయం 11 గంటల తర్వాత బయటికి ...

SLBC టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది మృతి

SLBC టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది మృతి SLBC టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది మృతి చెందారు. ఐదుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ గుర్తించింది. డెడ్ బాడీలను మార్క్ చేసింది రెస్క్యూ ...