MD SUBHANODDIN

రేషన్ కార్డు దారులకు శుభవార్త..!!

రేషన్ కార్డు దారులకు శుభవార్త..!! హైదరాబాద్, మార్చి 22, సమర శంఖం ప్రతినిధి:-తెలంగాణ రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం పండగలాంటి వార్త చెప్పింది. ఉగాది నుంచి రేషన్ షాపులలో సన్నబియ్యం పంపిణీ ...

బ్యాంకు ఉద్యోగస్తుల సమ్మె వాయిదా..?

బ్యాంకు ఉద్యోగస్తుల సమ్మె వాయిదా..? హైదరాబాద్, మార్చి 22, సమర శంఖం ప్రతినిధి:-బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ మార్చి 24, 25 తేదీల్లో ది యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ ...

తెలంగాణలో దంచి కొట్టిన వడగళ్ల వర్షం

తెలంగాణలో దంచి కొట్టిన వడగళ్ల వర్షం హైదరాబాద్, మార్చి 22, సమర శంఖం ప్రతినిధి:-తెలంగాణ జిల్లాల్లో శుక్రవారం రాత్రి వర్షం దంచికొట్టింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రైతులకు తీవ్రనష్టం ...

కాటారం: ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు

కాటారం: ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కాటారం, మార్చి 20, సమర శంఖం ప్రతినిధి:-అందరూ బాగుండాలి, అందరితో పాటు మనము బాగుండాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ ...

చెరువుల అభివృద్ధికి అడ్డంకులను తొలగించనున్న హైడ్రా

చెరువుల అభివృద్ధికి అడ్డంకులను తొలగించనున్న హైడ్రా కార్పొరేట్లు CSR నిధులను పెట్టుబడి పెట్టాలి: హైదరాబాద్, మార్చి 20, సమర శంఖం ప్రతినిధి:-ఔట‌ర్ రింగు రోడ్డు ప‌రిధిలో చెరువుల అభివృద్ధికి ఉన్న ఆటంకాల‌న్నీ తొల‌గిస్తాం.. ...

వరుసగా 4 రోజులు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి!

వరుసగా 4 రోజులు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి! ఈనెల 22 (నాలుగో శనివారం) 23 (ఆదివారం) 24, 25 బ్యాంకుల సమ్మె బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ...

శాశ్వత ప్రాతిపదికన 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టండి: ఏపీ హై కోర్ట్

శాశ్వత ప్రాతిపదికన 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టండి: ఏపీ హై కోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేయండి. ఆన్లైన్ విచారణకు ...

హైదారాబాద్: 11 మంది సెలబ్రెటీల పై కేసులు నమోదు

హైదారాబాద్: 11 మంది సెలబ్రెటీల పై కేసులు నమోదు అరచేతిలో స్వర్గం చూపిస్తారు. కూర్చున్న కాడికే డబ్బులు వస్తాయని చెప్తారు. వంద రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. నిమిషాల వ్యవధిలో మీ అకౌంట్‌లో ...

పెనుగంచిప్రోలు: వైసీపీ కార్యకర్తల అక్రమ అరెస్టులపై పోలీస్ డీసీపీ కి వినతి పత్రం

పెనుగంచిప్రోలు: వైసీపీ కార్యకర్తల అక్రమ అరెస్టులపై పోలీస్ డీసీపీ కి వినతి పత్రం విజయవాడ, మార్చి 19, సమర శంఖం ప్రతినిధి:- ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో ఈ నెల 18వ తేదీన బుధవారం ...

సమగ్ర అభివృద్ధికి దిక్సూచి ఈ బడ్జెట్: మంత్రి శ్రీధర్ బాబు

సమగ్ర అభివృద్ధికి దిక్సూచి ఈ బడ్జెట్: మంత్రి శ్రీధర్ బాబు హైదారాబాద్, మార్చి 19, సమర శంఖం ప్రతినిధి:-సబ్బండ వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలను చేరవేయాలన్నదే తమ ప్రజా ప్రభుత్వ సంకల్పం అని, ...