MD SUBHANODDIN

ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమానికి 9వ తరగతి విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం

ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమానికి 9వ తరగతి విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం యువ శాస్త్రవేత్తలకు అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆహ్వానం పలుకుతోంది. యువతకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ...

తెలంగాణ యువతకు ఒక్కొక్కరికి రూ. 3 నుంచి 5 లక్షలు

తెలంగాణ యువతకు ఒక్కొక్కరికి రూ. 3 నుంచి 5 లక్షలు రాజీవ్ యువ వికాసం పథకంపై సమీక్ష సమావేశం: హైదారాబాద్, మార్చి 16, సమర శంఖం ప్రతినిధి:-తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ ...

నటి రన్యా రావు సంచలన ఆరోపణలు

నటి రన్యా రావు సంచలన ఆరోపణలు బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడిన కేసులో నిందితురాలు, కన్నడ నటి రన్యా రావు తాజాగా రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులపై ...

పాక్‌ సైనిక కాన్యాయ్‌పై బలోచ్ మిలిటెంట్లు ఆత్మాహుతి దాడి.. 90 మంది మృతి

పాక్‌ సైనిక కాన్యాయ్‌పై బలోచ్ మిలిటెంట్లు ఆత్మాహుతి దాడి.. 90 మంది మృతి పాకిస్థాన్‌లో మరోసారి బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు మెరుపు దాడికి పాల్పడ్డారు. సైనికుల కాన్వాయ్‌పై ఆదివారం ఆత్మాహుతికి దాడికి తెగబడ్డారు. బలూచిస్థాన్‌లోని ...

అమరావతి: రేపట్నుంచే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు..

అమరావతి: రేపట్నుంచే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు.. 7 పేపర్లకు 9 రోజులపాటు ఎగ్జామ్స్! అమరావతి, మార్చి 16, సమర శంఖం ప్రతినిధి:-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ...

ఈనెల 19న భూమి మీదికి రానున్న సునీతా విలియమ్స్?

ఈనెల 19న భూమి మీదికి రానున్న సునీతా విలియమ్స్? అంతరిక్షంలో చిక్కుకు పోయిన వ్యోమగాములు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ బుచ్ విల్‌మోర్ భూమిపైకి తిరిగి రాబోతున్నారు. నాసా ప్రకారం.. భూమి మీదకు ...

నకిలీ జర్నలిస్టులపై విరుచుకుపడ్డ సీఎం రేవంత్ రెడ్డి

నకిలీ జర్నలిస్టులపై విరుచుకుపడ్డ సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టుల అంశంపై అసెంబ్లీలో చర్చకు పిలుపు తెలంగాణలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తులు జర్నలిస్టులు ఎలా అవుతారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం గుర్తించిన ...

అమెరికాలో తుఫాన్ విధ్వంసం..!!

అమెరికాలో తుఫాన్ విధ్వంసం..!! అగ్రరాజ్యం అమెరికాలో తీవ్ర తుఫాను విధ్వంసం సృష్టించింది. భీకరమైన గాలులతో విరుచుకుపడి అనేక ఇళ్లను నేలమట్టం చేసింది. తుఫాను ధాటికి 34 మంది మరణించినట్లు గా సమాచారం. టోర్నడోలు ...

పందుల కోసం నడిరోడ్డు పై కొట్టుకున్న వ్యక్తులు..

పందుల కోసం నడిరోడ్డు పై కొట్టుకున్న వ్యక్తులు.. నల్గొండ, మార్చి 16, సమర శంఖం ప్రతినిధి:-పందులు చోరీ చేస్తున్నారని రెండు వర్గాల మధ్య నడిరోడ్డు పై పంచాయతీ కలకలం రేపింది. ఈ సంఘటన ...

హైదరాబాద్ కు సమంగా వరంగల్ అభివృద్ధి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ కు సమంగా వరంగల్ అభివృద్ధి: సీఎం రేవంత్ రెడ్డి స్టేషన్ ఘనపూర్ అభివృద్ధికి 630.27కోట్లతో పలు పనులకు శంకుస్థాపన ఇచ్చిన మాట ప్రకారం వరంగల్ కు విమానాశ్రయం కాజీపేట రైల్వే డివిజన్ ...