MD SUBHANODDIN

ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై సుప్రింకోర్టు నోటీసులు..!!

ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై సుప్రింకోర్టు నోటీసులు..!! స్పీకర్ గడ్డం ప్రసాద్ కు నోటీసులు పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతవేటు విషయంలో బుధవారం కీలకపరిణామం చోటుచేసుకున్నది. అదేమిటంటే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు ...

జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై త్వరలో సమావేశం: మంత్రి

జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై త్వరలో సమావేశం: మంత్రి టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందానికి ఆరోగ్య శాఖ మంత్రి హామీ హైదరాబాద్, మార్చి 12, సమర శంఖం ప్రతినిధి:- రాష్ట్రంలో జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ...

రంగంపల్లి: బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అరుణ శ్రీ

రంగంపల్లి: బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ అరుణ శ్రీ పెద్దపల్లి, మార్చి 11, సమర శంఖం ప్రతినిధి:- ప్రభుత్వ గురుకులాలలో చదివే బాలికలకు నాణ్యమైన భోజనం అందించాలని స్థానిక సంస్థల ...

పీఎంజేజేబివై పథకం క్రింద రూ. 2,00,000 భీమా చెక్కును పంపిణీ చేసిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్

పీఎంజేజేబివై పథకం క్రింద రూ. 2,00,000 భీమా చెక్కును పంపిణీ చేసిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ పెద్దపల్లి, మార్చి 11, సమర శంఖం ప్రతినిధి:- ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ద్వారా 436 ...

కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం

కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులకు బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన ...

పెద్దపల్లి: విద్యార్థులకు ఐడియేషన్ బూట్ క్యాంపు

పెద్దపల్లి: విద్యార్థులకు ఐడియేషన్ బూట్ క్యాంపు పెద్దపల్లి, మార్చి 11, సమర శంఖం ప్రతినిధి:- యువత ఆలోచనలు కార్య రూపం దాల్చేందుకు వీ హబ్ సహాకారం అందిస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ...

రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే తాటతీస్తా: ఏపీ సీఎం చంద్రబాబు

రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే తాటతీస్తా: ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక.. రాష్ట్రంలో రౌడీయిజానికి తావు లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అలా చేయాలనుకున్న వారు ...

పాకిస్తాన్ రైలు హైజాక్.. 20మంది సైనికులను చంపేశాం: బలూచిస్తాన్ టెర్రరిస్టులు..

పాకిస్తాన్ రైలు హైజాక్.. 20మంది సైనికులను చంపేశాం: బలూచిస్తాన్ టెర్రరిస్టులు.. పాకిస్తాన్ రైలు హైజాక్ చేసిన బలూచిస్తాన్ వేర్పాటు వాద టెర్రరిస్టులు 20 మంది పాక్ సైనికులను చంపేసినట్లు ప్రకటించారు. మంగళవారం (మార్చి11) ...

పద్మశాలీలకు సీఎం రేవంత్ బహిరంగ క్షమాపణ చెప్పాలి: పద్మశాలి సంఘం నేతల డిమాండ్

పద్మశాలీలకు సీఎం రేవంత్ బహిరంగ క్షమాపణ చెప్పాలి: పద్మశాలి సంఘం నేతల డిమాండ్ కరీంనగర్, మార్చి 11, సమర శంఖం ప్రతినిధి:-హైదరాబాదులో ఇటీవల అఖిలభారత పద్మశాలి సంఘం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ...

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి వారి విహారం

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం తిరుమల, మార్చి 11, సమర శంఖం ప్రతినిధి:- తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో మూడో రోజైన మంగళవారం రాత్రి శ్రీ‌దేవి భూదేవి స‌మేత ...