
MD SUBHANODDIN
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ శంకరయ్య
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ శంకరయ్య కోరుట్ల, మార్చి 05, సమర శంఖం ప్రతినిధి:- జగిత్యాల జిల్లా కోరుట్ల ఎస్ఐ శంకరయ్య అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఐదు వేల ( ...
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన సిఎం చంద్రబాబు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన సిఎం చంద్రబాబు ఢిల్లీ, మార్చి 05, సమర శంఖం ప్రతినిధి:- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా కులగణన చేపట్టాలి: ఏపీ బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా కులగణన చేపట్టాలి: ఎపి బీసీ ప్రజా వెల్పేర్ అసోసియేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గూడూరి వెంకటేశ్వరరావు విజయనగరం, మార్చి 05, సమర శంఖం ప్రతినిధి:- కేంద్ర, రాష్ట్ర ...
గ్రామ పంచాయితీల్లో సమ్మర్ క్రాస్ ప్రోగ్రాం ప్రారంభం
గ్రామ పంచాయితీల్లో సమ్మర్ క్రాస్ ప్రోగ్రాం ప్రారంభం మెరకముడిదాం, మార్చి 05, సమర శంఖం ప్రతినిధి:- మెరకముడిదాం మండలంలో వేసవికాలంలో మంచినీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు 29 గ్రామ పంచాయతీలలో సమ్మర్ క్రాస్ ప్రోగ్రాం ...
కార్మికులను రూల్స్ పేరుతో వేధిస్తున్నారు: ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్
కార్మికులను రూల్స్ పేరుతో వేధిస్తున్నారు: ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ విజయనగరం, మార్చి 05, సమర శంఖం ప్రతినిధి:- ప్రభుత్వ ఆసుపత్రిల్లో, వైద్య కళాశాలలో పని చేస్తున్న శానిటేషన్, పెస్ట్ ...
అంగన్వాడీ భవనాలకు మౌలిక సదుపాయాలు ఉండాలి: జిల్లా కలెక్టర్ అంబేద్కర్
అంగన్వాడీ భవనాలకు మౌలిక సదుపాయాలు ఉండాలి: జిల్లా కలెక్టర్ అంబేద్కర్ విజయనగరం, మార్చి 05 , సమర శంఖం ప్రతినిధి:- విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ భవనాల్లో మౌలిక వసతులు తప్పక ...
సోలార్ విద్యుత్ పై కేంద్రానికి సీఎం వినతి
సోలార్ విద్యుత్ పై కేంద్రానికి సీఎం వినతి ఢిల్లీ, ఫిబ్రవరి 05, సమర శంఖం ప్రతినిధి:- తెలంగాణ రాష్ట్రానికి పీఎం కుసుమ్ పథకం కింద గతంలో ఇచ్చిన 4 వేల మెగావాట్ల సోలార్ ...
తునికాకు సేకరణకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం: సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేత ముసలి సతీష్
తునికాకు సేకరణకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం: సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేత ముసలి సతీష్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఉన్న సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, స్థానిక పార్టీ ...
గ్రూప్-2 అభ్యర్థులు ఆప్షన్లు నమోదు చేసుకోండి: ఏపీపీఎస్సీ
*గ్రూప్-2 అభ్యర్థులు ఆప్షన్లు నమోదు చేసుకోండి* *హారిజాంటల్ రిజర్వేషన్ అమలుపై ఏపీపీఎస్సీ వివరణ* విజయవాడ, ఫిబ్రవరి 04, సమర శంఖం ప్రతినిధి:-గ్రూప్-2 (2023 నోటిఫికేషన్) అభ్యర్థులు ఈ నెల 10లోగా పోస్టు, జోనల్/జిల్లా ...
విద్యా వ్యవస్థలో మెరుగైన విధానాలను అమలు చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు
విద్యా వ్యవస్థలో మెరుగైన విధానాలను అమలు చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు హైదారాబాద్, మార్చి 03, సమర శంఖం ప్రతినిధి:- ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడం ద్వారా పాఠశాల విద్య ...