ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ కుట్ర బట్టబయలైందని మాజీ సీఎం కేజ్రివాల్ తెలిపారు. ‘గత 15 రోజుల్లో వేల ఓట్లను తీసివేసి నకిలీ ఓట్లు కలిపేందుకు బీజేపీ దరఖాస్తులు ఇచ్చింది. వారికి ముఖ్యమంత్రి ముఖం, బలమైన అభ్యర్థిగానీ లేరు. ఓట్ల కోత, అవకతవకలతో ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కుట్రలకు ఢిల్లీ ప్రజలు సమాధానం చెబుతారు” అని ట్వీట్ చేశారు.
బీజేపీ కుట్ర బట్టబయలైంది: కేజీవాల్
Published On: December 29, 2024 7:02 pm
