ముంబైలో బోటు ప్రమాదం సముద్రంలో పర్యాటక బోటును ఢీకొట్టిన స్పీడ్ బోటు..

ముంబైలో బోటు ప్రమాదం సముద్రంలో పర్యాటక బోటును ఢీకొట్టిన స్పీడ్ బోటు.

_బోటు మునిగి పలువురు పర్యాటకుల గల్లంతు.

_ప్రమాద సమయంలో పడవలో 80 మంది ప్రయాణికులు.

_ 66 మందిని రక్షించిన రెస్క్యూటీమ్.

_ ఎలిఫెంటా కేవ్స్‌కు వెళ్తుండగా ప్రమాదం.

కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment