క్రైమ్

తిరుమలలో అభిషేక దర్శనాలు కల్పిస్తామని సొమ్ముచేసుకుంటున్న వ్యక్తి అరెస్ట్

తిరుమలలో అభిషేక దర్శనాలు కల్పిస్తామని సొమ్ముచేసుకుంటున్న వ్యక్తి అరెస్ట్ శ్రీవారి భక్తులను మోసం చేసిన వైట్ కాలర్ దళారీని వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీవారి భక్తులకు అభిషేక దర్శనాలు కల్పిస్తామని ...

చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ పై దాడి కేసులో రామరాజ్యం వీర రాఘవరెడ్డికి పోలీస్ కస్టడీ

చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ పై దాడి కేసులో రామరాజ్యం వీర రాఘవరెడ్డికి పోలీస్ కస్టడీ మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చిన కోర్టు రేపటి నుంచి మూడు ...

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం..

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. * జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లోని ఆలివ్ బిస్ట్రో పబ్‌లో డ్రగ్స్ పార్టీ * పక్కా సమాచారంతో ఆలివ్ బిస్ట్రో పబ్‌ పై దాడి చేసిన పోలీసులు * ...

సరిహద్దులో మరోసారి బరితెగించిన పాక్.. దీటైన సమాధానం ఇచ్చిన భారత సైన్యం!

సరిహద్దులో మరోసారి బరితెగించిన పాక్.. దీటైన సమాధానం ఇచ్చిన భారత సైన్యం! జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ మరోసారి బరి తెగించింది. ఎల్‌వోసీ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంఘటన ...

ఆర్ధరాత్రి వేళ కారులో నుంచి కేకలు.. పోలీసులు వాహనం ఆపగానే

ఆర్ధరాత్రి వేళ కారులో నుంచి కేకలు.. పోలీసులు వాహనం ఆపగానే గుంటూరు జిల్లా తెనాలిలో యువకుడి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. బాధితుడు చెప్తున్న వివరాల ప్రకారం.. తెనాలిలోని సుల్తానాబాద్‌కు చెందిన మణిదీప్‌ ...

జీబీఎస్‌ వ్యాధితో చికిత్స పొందుతూ మహిళ మృతి,,ఏపీలో తొలి మరణం

జీబీఎస్‌ వ్యాధితో చికిత్స పొందుతూ మహిళ మృతి,,ఏపీలో తొలి మరణం గులియన్ బారే సిండ్రోమ్‌ కారణంగా ఏపీలో తొలి మరణం సంభవించింది. జీబీఎస్‌తో బాధపడుతున్న ఓ మహిళ గుంటూరు సర్వజన ఆస్పత్రిలో చికిత్స ...

పోలీసును ఢీకొట్టి బైక్‌పై గంజాయితో పరారైన నిందితులు

పోలీసును ఢీకొట్టి బైక్‌పై గంజాయితో పరారైన నిందితులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బైక్‌పై అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు యత్నించిన పోలీసును ఢీకొట్టి పరారైన నిందితులు గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ...

నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య వీడియో.

నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య హైదరాబాద్‌ లోని మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది. మేడ్చల్‌ బస్‌ డిపో ముందు పట్టపగలే అందరూ చూ స్తుండగా, గుర్తుతెలియని ఇద్దరు ...

కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లాకు చెందిన మహిళ మృతి

కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లాకు చెందిన మహిళ మృతి మధ్యప్రదేశ్ లోని రేవా ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన వెంగళ ...

సంగారెడ్డి జిల్లాలో పరువు హత్య

సంగారెడ్డి జిల్లాలో పరువు హత్య కుమార్తెను ప్రేమిస్తున్నాడని యువకుడి దశరథ్‌(26) దారుణ హత్య యువకుడిని చంపి నిప్పుపెట్టిన నిందితుడు గోపాల్ కేసు నమోదైన ఐదు రోజుల తర్వాత లభ్యమైన మృతదేహం నిజాంపేట మండలం ...