క్రైమ్

కోడిగుడ్ల వ్యాన్ బోల్తా.. ఇద్దరికి స్వల్పగాయాలు

కోడిగుడ్ల వ్యాన్ బోల్తా.. ఇద్దరికి స్వల్పగాయాలు జాతీయ రహదారిపై వెళుతున్న కోడిగుడ్ల వ్యాన్ నేరడిగొండలోని కొరటికల్ వద్ద ఉన్న డౌనల్ ప్రాంతంలో మంగళవారం బోల్తా పడింది. ఆర్మూర్ నుంచి మహారాష్ట్రలోని సర్కనికి కోడిగుడ్లతో ...

నేను చచ్చిపోయినా బాగుండేది.. -ముగ్గురు పిల్లల తండ్రి ఆవేదన!

నేను చచ్చిపోయినా బాగుండేది.. -ముగ్గురు పిల్లల తండ్రి ఆవేదన! హైదరాబాద్, ఏప్రిల్ 05, సమర శంఖం ప్రతినిధి: ప్రియుడి కోసం ముగ్గురు పిల్లల్ని హతమార్చిన రజిత భర్త ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. ‘నాతో ...

ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన కన్నతల్లి

ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన కన్నతల్లి సంగారెడ్డి జిల్లా, మార్చి 28, సమర శంఖం ప్రతినిధి:- సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారులు మృతి ...

వరంగల్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జైలు, పదిమందికి జరిమానా

వరంగల్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జైలు, పదిమందికి జరిమానా వరంగల్, మార్చి 27, సమర శంఖం ప్రతినిధి:-మద్యం సేవించి వాహనాన్ని నడిపిన హనంకొండ రవీందర్ కు 2 రోజుల జైలు ...

భార్య, అత్త చేతిలో హతమైన బెంగుళూరు రియల్ ఎస్టేట్ వ్యాపారి

భార్య, అత్త చేతిలో హతమైన బెంగుళూరు రియల్ ఎస్టేట్ వ్యాపారి బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో మిస్టరీ వీడింది. భార్య, అత్త కలిసి అతనిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ...

భర్తలతో చేతులు కలిపిన భార్యలు.. కన్న తండ్రిని హతం..

భర్తలతో చేతులు కలిపిన భార్యలు.. కన్న తండ్రిని హతం.. ప్రపంచంలో ఎక్కడైనా కూతుళ్లు అంటే.. తండ్రికి ఎనలేని మమకారం ఉంటుంది. కొడుకుల కంటే ఎక్కువగా ప్రేమ చూపి అక్కున చేర్చుకుంటారు. కొడుకులు వృద్ధాప్యంలో ...

పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన యాంకర్ శ్యామల

పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన యాంకర్ శ్యామల _అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన శ్యామల హైదరాబాద్, మార్చి 24, సమర శంఖం ప్రతినిధి:-బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి, ...

గోల్డ్‌ స్మగ్లింగ్‌కు పాల్పడిన రన్యా రావు: కీలక విషయాలు వెల్లడించిన DRI…

గోల్డ్‌ స్మగ్లింగ్‌కు పాల్పడిన రన్యా రావు: కీలక విషయాలు వెల్లడించిన DRI… వేరే వారి పాస్ పోర్ట్ తో దుబాయి కి 24సార్లు వెళ్లి గోల్డ్ తెచ్చిన వైనం దుబాయ్ నుండి 14.2 ...

పాక్‌ సైనిక కాన్యాయ్‌పై బలోచ్ మిలిటెంట్లు ఆత్మాహుతి దాడి.. 90 మంది మృతి

పాక్‌ సైనిక కాన్యాయ్‌పై బలోచ్ మిలిటెంట్లు ఆత్మాహుతి దాడి.. 90 మంది మృతి పాకిస్థాన్‌లో మరోసారి బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు మెరుపు దాడికి పాల్పడ్డారు. సైనికుల కాన్వాయ్‌పై ఆదివారం ఆత్మాహుతికి దాడికి తెగబడ్డారు. బలూచిస్థాన్‌లోని ...

కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్య..?

కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్య..? కర్నూలు, మార్చి 15, సమర శంఖం ప్రతినిధి:-కర్నూలు జిల్లాలో పాత పగలు భగ్గుమన్నాయి. తెలుగు దేశం పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. 30వ ...