క్రైమ్
రైలు పట్టాలపై విద్యార్థిని ఆత్మహత్య?
ఆంధ్ర మహిళ సభ కళాశాలలో సీఈసీ ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని భార్గవి, కాలేజీ వెనకాలే ఉన్న రైల్వే పట్టాలపై ఈరోజు ఆత్మహత్య చేసుకుంది, సికింద్రాబాద్ పరిధిలో రైలు కిందపడి ఇంటర్ ...
ఆన్లైన్లో పేకాట ఆడిన రెవెన్యూ అధికారి
ఆన్లైన్లో పేకాట ఆడిన రెవెన్యూ అధికారి ఆంద్రప్రదేశ్, అనంతపురం జిల్లా కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ...
నాగర్ కర్నూల్ జిల్లాలో మైనింగ్ మంటలు
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలా రంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మైనింగ్ తవ్వ కాలు నిలిపేయా లంటూ ఈరోజు ఉదయం గ్రామ స్తులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో అక్రమంగా మైనింగ్ ...
అప్పుల బాధతో ఒకేరోజు నలుగురు యువ రైతులు ఆత్మహత్య
బోరు బావుల్లో నీళ్లు పడక అప్పులు భారమై ముగ్గురు, రుణమాఫీ కాక మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య గద్వాల్ – మానవపాడు మండల కేంద్రానికి చెందిన బొంకురు శేఖర్ రెడ్డి (32) తన ఆరెకరాల్లో ...
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 12 మంది నక్సలైట్లు మృతి
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. 12 మంది నక్సలైట్లు మృతి ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో భారీ నక్సలైట్ ఎన్కౌంటర్. ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా మొత్తం 12 మంది నక్సలైట్లు మృతి ఎన్కౌంటర్ ...
23 వేల కేజిల గోమాంసం పట్టివేత
అనకాపల్లి జిల్లాలో 23 వేల కేజిల గోమాంసాన్ని తనిఖీల్లో పట్టుకున్నారు. నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద మంగవారం ఉదయం పోలీసులు తనిఖీలు చేసారు. కోల్ కతా నుండి చెన్నై వెళుతున్న ...
నిర్మాత దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు.
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి.. జూబ్లీహిల్స్, ...
ఉగ్రవాదుల కాల్పుల్లో జవాన్ మృతి
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కు చెందిన కార్తీక్ అనే జవాన్ మృతి చెందారు. చిత్తూరు జిల్లా, బంగారు వాండ్లపల్లె మండలం, ఎగువ రాగి మానుపెంటకు ...
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు
తెలంగాణ : హైదరాబాద్ నగరంలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. నగరంలో మొత్తం 8 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జూబ్లిహీల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఐటీ అధికాలులు ...
గురుకుల పాఠశాల విద్యార్థిని ఆత్మహత్యయత్నం
9 వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లాలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా మద్దిరాల లో గల మహాత్మ జ్యోతిబా పూలే ...