క్రైమ్

కన్న బిడ్డల ప్రాణం తీసిన కసాయి తండ్రి

కన్న బిడ్డల ప్రాణం తీసిన కసాయి తండ్రి కాకినాడ, మార్చి 15, సమర శంఖం ప్రతినిధి:-కన్నబిడ్డలను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన తండ్రి.. ఎందుకో పిల్లల చదువులపై బెంగపడి ప్రాణాలు తీశాడు. అత్యంత క్రూరంగా వారి ...

మంథని: సైబర్ క్రైమ్ కేసు నమోదు.. నిందితుల రిమాండ్

మంథని: సైబర్ క్రైమ్ కేసు నమోదు.. నిందితుల రిమాండ్ మంథని, మార్చి 15, సమర శంఖం ప్రతినిధి:- పెద్దపల్లి జిల్లా మంథని మండలం ధర్మారం (గద్దలపల్లి) గ్రామానికి చెందిన కందుకూరి లక్ష్మి తన ...

కుల్ఫీ ముసుగులో గంజాయి విక్రయం..

కుల్ఫీ ముసుగులో గంజాయి విక్రయం.. హైదరాబాద్: హోలీ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఉదయం నుంచీ రంగులు చల్లుకుంటూ వేడుక చేసుకుంటున్నారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు హోలీ సంబరాల్లో మునిగి ...

పాకిస్తాన్ రైలు హైజాక్.. 20మంది సైనికులను చంపేశాం: బలూచిస్తాన్ టెర్రరిస్టులు..

పాకిస్తాన్ రైలు హైజాక్.. 20మంది సైనికులను చంపేశాం: బలూచిస్తాన్ టెర్రరిస్టులు.. పాకిస్తాన్ రైలు హైజాక్ చేసిన బలూచిస్తాన్ వేర్పాటు వాద టెర్రరిస్టులు 20 మంది పాక్ సైనికులను చంపేసినట్లు ప్రకటించారు. మంగళవారం (మార్చి11) ...

దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కళాశాలల్లో ఐటీ సోదాలు

దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కళాశాలల్లో ఐటీ సోదాలు దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, పూణే, ...

ప్రణయ్ హత్య కేసులో ఒకరికి ఉరి శిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు

ప్రణయ్ హత్య కేసులో ఒకరికి ఉరి శిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు నల్గొండ, మార్చి 10, సమర శంఖం ప్రతినిధి:-తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసు నిందితులకు కోర్టు ...

సుల్తానాబాద్: బ్యాటరీల దొంగతనాలతో అడ్డంగా దొరికిన మాజీ నేరస్తులు

సుల్తానాబాద్: బ్యాటరీల దొంగతనాలతో అడ్డంగా దొరికిన మాజీ నేరస్తులు సుల్తానాబాద్, మార్చి 09, సమర శంఖం ప్రతినిధి:-దొంగతనాలని వృత్తిగా ఎంచుకొని అనేకమార్లు జైలుకు పోయిన జల్సాల మోజు తీరక తిరిగి దొంగతనాలకు పాల్పడి, ...

ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు

ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు అమరావతి, మార్చి 07, సమర శంఖం ప్రతినిధి:-ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఏపీ హైకోర్టులో బెయిల్ మంజూ రైంది. కూటమి నేతలపై ...

ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్

ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్ జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ మున్సిపల్ కమీషనర్ కందుకూరి శ్రీనివాస్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ ...

అడ్డంగా దొరికిన మరో అవినీతి తిమింగలం

ఏసీబీ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది ఫ్రీ ఎనర్జీ సోలార్ ఏజెన్సీ నుండి 70 వేల రూపాయల లంచం తీసుకుంటూ ట్రాన్స్కో ఏడి ఏసీబీకి దొరికాడు. ఏసిబి అధికారులు తెలిపిన వివరాల ...